ఇద్దరు ఆటగాళ్లకు కరోనా.. నేటి మ్యాచ్ వాయిదా..!
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం రాత్రి జరగాల్సిన ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వాయిదా …
ఐపీఎల్ లో కరోనా కలకలం రేపింది. కోల్ కతా నైట్ రైడర్స్ కు చెందిన వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ లకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో సోమవారం రాత్రి జరగాల్సిన ఆర్సీబీ, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వాయిదా …
IPL 2021: సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. విలియమ్సన్ ను కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ లో వార్నర్ …
టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. ఇంట్లో ఉన్న 10 మంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. శుక్రవారం టెస్టులు చేయించుకోగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని …
ఐపీఎల్ 2021 ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా వీరవిహారం చేశాడు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డు అందుకున్నాడు. 2011లో గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. రాయల్ …
ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 37 పరుగులు, …
రాజస్తాన్ రాయల్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు.. దీంతో టోర్నీ నుంచి …
ఆర్సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ క్రికెటర్ కాకముందు చెస్ క్రీడాకారుడిగా ఉన్నాడు. అండర్-12 చెస్ విభాగంలో చహల్ పలుసార్లు చాంపియన్ గా కూడా నిలిచాడు.. తర్వాత చెస్ ను వదిలేసి క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్నాడు.. తాజాగా ఆర్సీబీలో తన …
బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఇంగ్లండ్ ఆల్ రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడు మొయిన్ అలీపై ట్విట్టర్ వేదికగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ‘మొయిన్ అలీ క్రికెటర్ కాకపోయుంటే.. సిరియాకు వెళ్లి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరేవాడు’ అని …
రిటైర్డ్ క్రికెటర్లతో నిర్వహించిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో మన ముసలోళ్లు అదరగొట్టారు. రోడ్ సెఫ్టీ వరల్డ్ టీ 20 సిరీస్ ఛాంపియన్ గా ఇండియా లెజెండ్స్ నిలిచింది. శ్రీలంక లెజెండ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 14 …
ఐపీఎల్ 2021 తర్వలో ప్రారంభం కానుంది. ఇందుకోసం ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్ జట్టు ప్రాక్టీస్ ముమ్మరం చేసింది. టైటిల్ సాధనే లక్ష్యంగా సన్నాహాలు మొదలుపెట్టింది. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందే ప్రాక్టీస్ ప్రారంభించింది. కాగా ఇటీవల జరిగిన ఐపీఎల్ …