4 బంతుల్లోనే మ్యాచ్ గెలిచారు..!
దేశవాళి క్రికెట్లో సంచనం జరిగింది. ప్రత్యర్థి జట్టును 17 పరుగులకు ఆలౌట్ చేసిన లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే పూర్తి చేసి అద్భుతం చేసింది ముంబై మహిళ జట్టు.. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ లీగ్ …