TCS

వర్క్ ఫ్రం హోమ్ కి గుడ్ బై.. ఆఫీసులకు రావాలని ఉద్యోగులకు టీసీఎస్..!

కరోనా కారణంగా రెండున్నరేళ్ల క్రితం ఐంటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులుబాటును కల్పించాయి. ఇప్పుడు ఆ సంస్కృతికి స్వస్తి చెబుతున్నాయి. తాజాగా దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ తమ ఉద్యోగులు ఆఫీసులకు రావాలని స్పష్టం చేసింది. …

Read more

Mukesh Ambani

ముఖేష్ అంబానీ జీతం ‘సున్నా’ అంటే నమ్ముతారా? 

ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ సున్నా అంటే నమ్ముతారా? నమ్మరు కదూ.. కానీ అది నిజం.. ముకేశ్ అంబానీ వరుసగా రెండో సంవత్సరం ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోలేదు.. ఈ మేరకు 2021-22 ఆర్థికి సంవత్సరానికి …

Read more

Adani Group

జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ కి పోటీగా.. టెలికం రంగంలోకి అదానీ..!

ప్రస్తుతం టెలికం రంగంలో దిగ్గజ సంస్థలు ఏవంటే జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా పేర్లు వినిపిస్తాయి.. వీటికి పోటీగా త్వరలో కొత్త సంస్థ రాబోతోంది.. అదానీ గ్రూప్ టెలికం రంగంలోకి వచ్చేందుక సిద్ధమవుతోంది. త్వరంలో కేంద్ర నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం …

Read more

Gold

బంగారం దిగుమతిపై సుంకాన్ని పెంచిన కేంద్రం..!

బంగారం దిగుమతులకు కళ్లెం వేసేందుకు కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక బంగారం దిగుమతులు కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతున్న ఆందోళనల నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. జూన్ 30 నుంచే …

Read more

new Labour Laws

జులై 1 నుంచి కొత్త లేబర్ కోడ్.. చేతికొచ్చే వేతనం తగ్గిపోతుంది..!

పాత కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన కొత్త లేబర్ కోడ్ జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ సంస్థలు, కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల జీవితాలు మెరుగు పర్చడమే ఈ కొత్త లేబర్ కోడ్ లక్ష్యమని …

Read more

Swiss bank

స్విస్ బ్యాంకుల్లో 50 శాతం పెరిగిన భారతీయుల సంపద..!

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల సందర్భంగా చెప్పిన మాటలు.. ‘బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్ల ధనాన్ని తీసుకొస్తాం.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తాం.. ఆరు నూరైనా నల్ల ధనం రప్పించి తీరుతాం’.. ఇప్పుడీ మాటలు నీటి …

Read more

RBI

అప్పుల్లో ముగినిపోయిన ఏపీ.. ఆర్బీఐ సంచలన విషయాలు వెల్లడి..!

దేశంలోని అప్పుల్లో ఉన్న రాష్ట్రాల వివరాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురువారం బులిటెన్ విడుదల చేసింది. 2021-22 బడ్జెట్‌ ప్రకారం ఏపీ ఆదాయంలో 14 శాతం వడ్డీలకు వెళ్తోందని తెలిపింది. ఆంద్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోయాయని పేర్కొంది. 2020-21 ఆర్థిక …

Read more

RBI

వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్.. పెరగనున్న ఈఎంఐల భారం..!

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. తాజాగా మరో 50 బేసిన్‌ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 4.9 శాతానికి పెరిగింది. కాగా మేలో 40 బేసిన్‌ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. సోమవారం …

Read more

HDFC Bank

HDFC ఒక్కో అకౌంట్లో రూ.13 కోట్ల డబ్బు.. బ్యాలెన్స్ చూసి షాక్ అయిన కస్టమర్లు..!

మన బ్యాంక్ అకౌంట్ లో అనుకోకుండా కోట్ల డబ్బులు జమా అయితే భలే ఉంటుంది కదూ.. ఆ డబ్బులు సంపాదించాలంటేనే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. అలాంటిది ఒక్కసారిగా అంత డబ్బు అకౌంట్లో వచ్చి చేరితేే.. ఆ ఫీలింగ్ చెప్పలేం.. తాజాగా కొంత …

Read more

phone pe

ఫోన్ పే యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇక రూ.100తో కూడా గోల్డ్ కొనొచ్చు..!

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్-పే గుడ్ న్యూస్ అందించింది. ఫోన్ పే తన యూజర్స్ కి కొత్త సేవలు అందుబాటులోకి తెచ్చింది. గోల్డ్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(సిప్)ని ప్రారభంచింది. దీని ద్వారా ప్రతినెల ఒక నిర్ధిష్ట మొత్తంతో 24 …

Read more