అది దేశానికే హానికరం.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్..!
మెజారిటీవాదం భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ రాఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఓ వెబినార్ లో ఆయన ప్రసంగిస్తూ.. విమర్శలకు వ్యతిరేకంగా శాసనపరమైన …