Watch Free Movies on your smartphone in 2024
ఫ్రెండ్స్ , మన ఫోన్ లో ఫ్రీ గ మూవీస్ చూడటానికి చాలా రకాల వెబ్సైట్ ఉన్నాయి . అందులో కొన్ని పని చేస్తాయి కొన్ని పని చెయ్యవు .. అయితే నేను ఈ రోజు మీకు ఒక మంచి అప్లికేషన్ …
ఫ్రెండ్స్ , మన ఫోన్ లో ఫ్రీ గ మూవీస్ చూడటానికి చాలా రకాల వెబ్సైట్ ఉన్నాయి . అందులో కొన్ని పని చేస్తాయి కొన్ని పని చెయ్యవు .. అయితే నేను ఈ రోజు మీకు ఒక మంచి అప్లికేషన్ …
హలో ఫ్రెండ్స్ , మీ అందరికి తెలిసే ఉంటుంది . Instagram లో Reels Download చేసుకునే ఫీచర్ వచ్చింది అని . అయితే ఇందులో కొన్ని Reels Download అవుతున్నాయి . మరి కొన్ని అవ్వటం లేదు . అయితే …
హైదరాబాద్ అంటేనే గుర్తొచ్చేది బిర్యానీ.. దేశవ్యాప్తంగా హైదరాబాదీ బిర్యానీకి అంత హైప్ ఉంది.. అంతే కాదు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ భోజనం దొరుకుతుంది. దేశ, విదేశాల వంటకాలు హైదరాబాద్ లో లభిస్తాయి. విభిన్నమైన థీమ్లతో విభిన్న రుచులతో భోజనప్రియులను …
దేశంలో బియ్యం ధరలు మండిపోతున్నాయి. పేద, మధ్యతరగతిి ప్రజలు నాణ్యమైన బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త అందించింది. ప్రజలకు అతి తక్కువ ధరకు బియ్యం అందించేలా సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది. ‘భారత్ రైస్’ …
ఆవు.. ఎంతో పవిత్రంగా పూజించే జంతువు.. ఆవుల్లో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్ముతారు. అందుకే చాలా మంది ఆవులను ఎంతో ప్రేమగా పెంచుకుంటారు. తాజాగా ఇంట్లో పెంచుకుంటున్న ఓ ఆవు.. ఆ ఇంటి చిన్నారి పట్ల అంతులేని ప్రేమను కురిపించింది. …
Visa Free Countries for Indians : వీసా లేకుంటే ఇతర దేశాల్లో ఎంట్రీ ఉండదని అందరికీ తెలిసిందే.. కానీ వీసా లేకుండానే కొన్ని దేశాాలకు వెళ్లి రావచ్చు. అందుకు కావాల్సింది కేవలం ఇండియన్ పాస్ పోర్ట్ మాత్రమే.. ఎందుకంటే ఇండియన్స్ …
తొలిసారిగా ఓ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చారు. ‘న్యూరాలింక్’(Neuralink) సంస్థ చేసిన ఈ ప్రయోగం విజయవంతమైనట్లు సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్(Elon Musk) వెల్లడించారు. చిప్ అమర్చిన వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు. ప్రారంభ ఫలితాల్లోనే స్పష్టమైన …
మనిషికి నిద్ర ఎంత ముఖ్యమో తెలిసిందే.. నిద్ర సరిగ్గా లేకపోతే దాని ఎఫెక్ట్ ఆరోగ్యంపై పడుతుంది. ఈరోజుల్లో చాలా మంది రాత్రిపూట నిద్రలేక ఇబ్బంది పడుతున్నారు. మనిషికి తగినంత నిద్ర లేకపోతే అనేక వ్యాధులు వస్తాయి. రోజంతా అలసటగా ఉంటుంది. రోజువారీ …
CAA in India : వారంలో రోజుల్లో పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుులోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్ లోనే కాదు.. దేశవ్యాప్తంగా CAA అమలు చేస్తామని స్పష్టం చేశారు. బెంగాల్ …
ఉదయాన్నే పరగడుపున బెల్లం కలిపిన గోరు వెచ్చని నీరు తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఎముకల ధ్రుడత్వం నుంచి జీర్ణక్రియ వరకు అనేక లాభాలు కలుగుతాయి. గోరువెచ్చని నీటిలో వెల్లం వేసుకొని తాాగడం వల్ల కలిగే లాభాలు ఏవో చూద్దాం.. బెల్లం …