కరోనా ఎఫెక్ట్ ..ఆసీస్, కివీస్ వన్డే సిరీస్ రద్దు..
కరోనా ప్రభావంతో ఆసీస్, కివీస్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దయింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే ప్రేక్షకులు లేకుండానే జరిగింది. కరోనా …