New Rules

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. తప్పకుండా తెలుసుకోండి..!

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈపీఎఫ్, ఆధార్, పాన్ లింకింగ్, ఎల్పీజీ ధరలు, జీఎస్టీ, గూగుల్ యాప్స్ పర్మిషన్లలో మార్పులు జరగనున్నాయి. సెప్టెంబర్ 1 నుంచి అమల్లో రానున్న కొత్త నిబంధనలు ఏంటీ.. అవి ఎలా ప్రభావితం …

Read more

bank Holidays

సెప్టెంబర్ లో 12 రోజులు బ్యాంక్ సెలవులు..!

ఇక రెండు రోజుల్లో ఆగస్టు నెల ముగుస్తుంది. సెప్టెంబర్ నెల ప్రారంభం కానుంది. కాగా సెప్టెంబర్ నెలలో 12 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. కస్టమర్లు బ్యాంకులకు వెళ్లేటప్పుడు ఎప్పుడు మూతపడనున్నాయో తెలుసుకుని వెళ్లడం మంచిది.. రెండో, నాలుగో శనివారం, ఆదివారాలన్నీ కలిపి …

Read more

Petrole Rates

పెట్రోల్ రేటు రూ.3 తగ్గించిన ప్రభుత్వం..!

తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. రోజురోజుకు పెరిగిపోతున్న పెట్రో ధరల నుంచి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్రంలో పెట్రోల్ ధరలను తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 మేర సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. …

Read more

RBI New rule

ఏటీఎంలలో నగదు లేకపోతే బ్యాంకులకు జరిమానా.. ఆర్బీఐ కొత్త రూల్..!

రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోతే బ్యాంకులకు జరిమానా విధించాలని నిర్ణయించింది. ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా …

Read more

Java Bikes

పాక్ పై 1971 యుద్ధం గెలిచి 50 ఏళ్లు.. విజయానికి గుర్తుగా స్పెషల్ డిజైన్స్ తో బైక్స్..!

1971లో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. భారత్ ఈ యుద్ధం 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ విజయానికి గుర్తుగా జావా మోటార్స్ సైకిల్స్ రెండు కొత్త రంగుల్లో బైక్స్ తీసుకొస్తుంది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రెండు …

Read more

LPG Cylinder Price

సామాన్యులపై మరో ‘బండ’.. పెరిగిన వంట గ్యాస్ ధరలు..!

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు 100 రూపాయలు దాటడంతో సామాన్యులు సతమతమవుతున్నారు. ఈక్రమంలో చమురు కంపెనీలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. వంట గ్యాస్ ధరలను పెంచాయి. 14.2 కిలోల సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ పై రూ.25.50 పెరిగింది. పెరిగిన ధరలు …

Read more

Jiophone Next

అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రిలయన్స్ జియో..!

రిలయన్స్ జియో టెలికం రంగంలో మరో సంచలనం సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ ను లాంచ్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ వార్షిక సమావేశంలో ముఖేష్ అంబానీ గురువారం ఆవిష్కరించారు. గూగుల్ భాగస్వామ్యంతో ఈ కొత్త …

Read more

ED

ఆర్థిక నేరగాళ్ల విలువైన ఆస్తులు స్వాధీనం..!

బ్యాంకులను మోసగించి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఆస్తులలో 80 శాతం రూ.18,170 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్వాధీనం చేసుకుంది. ఈ ఆస్తులలో రూ.9,371.17 కోట్లను …

Read more

Petrole Rates in AP

ఏపీలో సెంచరీ కొట్టిన పెట్రోల్..!

ఈనెలలోనే రూ.3 పెంపు ఏడాదిలో లీటర్ పై రూ.25 పెరిగింది.. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే సెంచరీ దాటేశాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో పెట్రోల్ ధర సెంచరీ కొట్టింది. ఆదివారం పెట్రోల్ పై లీటర్ కు 17 పైసలు, …

Read more