ఏపీలో అదానీ రూ.60 వేల కోట్ల పెట్టుబడి..!
ఏపీ సీఎం జగన్ దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల కోసం పలు సంస్థలతో ఆయన చర్చలు జరిపారు. ఆదివారం అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతో సమావేశమైన సీఎం జగన్.. సోమవారం మరోసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా …