‘జగన్నాధుడి రథచక్రాల కింద విపక్షాలు నలిగిపోవాల్సిందే’..
రాష్ట్రంలో సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజానీకానికి సమన్యాయం, సామాజిక న్యాయం చేస్తూ పరిపాలన సాగిస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. ఇంత గొప్పగా సామాజిక న్యాయం జరుగుతుంటే విపక్షాలు విమర్శలు చేయడమే కాకుండా రాష్ట్రంలో అల్లర్లు, విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్నారు. అంబేద్కర్- …