judges

హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత …

Read more

LPG GAS

భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర…

LPG GAS ధరలు భారీగా తగ్గాయి. రికార్డు స్థాయిలో రూ.162.50 తగ్గింది. కరోనా వైరస్ కారణంగా అంతర్జాతీయ మర్కెట్ లో చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. దీంతో సబ్సిడీయేతర వంట గ్యాస్ ధరలు మూడో నెలలోనూ తగ్గాయి. గత ఏడాది జనవరిలో …

Read more

covid 19

ఏపీలో కబళిస్తున్న కరోనా..

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు కబళిస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525కు చేరింది.  గడచిన 24 …

Read more

ap govt

గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే అనుమతి..

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలో ని ఇతర జిల్లాల లో చిక్కుకున్న వలస కార్మికులు 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు …

Read more

ap govt

నాలుగు రోజుల్లో కోస్తా, రాయలసీమలో వర్షాలు

భారత వాతావరణ శాఖ (ఐఎండి) వాతావరణ సూచనల ప్రకారం  దక్షిణ అండమాన్‌ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు శుక్రవారం తెలిపారు. అల్పపీడనం 48 గంటల్లో బలపడి ఆ తదుపరి 48 గంటల్లోపు (నాలుగు రోజుల్లో) …

Read more

neelam sahni

ఆరోగ్య సేతు యాప్ ప్రతి ఒక్కరూ వాడాలి

కొవిడ్-19పై జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలి సీఎస్ నీలం సాహ్ని ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరూ డౌన్ లోడ్ చేసుకునేలా ప్రజలను చైతన్య పరచాలని, దీనిపై ఇప్పటికే జీఓ 254 ద్వారా ఉత్తర్వులు …

Read more

cm jagan

రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్

వచ్చే రబీ నుంచి 100 శాతం ఫీడర్లలో రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. విద్యుత్ రంగంపై సీఎం సమీక్ష నిర్వహించారు. 10వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ ఏర్పాటుపై  సమీక్ష చేశారు. ఈ సందర్బంగా …

Read more

lockdown

మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడిగింపు

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరో రెండు వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మే 4 నుంచి రెండు వారాల పాటు లాక్ డౌన్ అమల్లో ఉండనుంది. ఈ మేరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ …

Read more

CM Jagan

మార్కెటింగ్ సమస్యలు రాకూడదు..

చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాసెసింగ్‌ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని,  వచ్చే ఏడాది.. మళ్లీ ఈ పంటల విషయంలో మార్కెటింగ్‌  సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ …

Read more

CM Review Meeting

క్వారంటైన్ కేంద్రాలపై పరిశీలన ఉండాలి : సీఎం జగన్

క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. క్వారంటైన్‌ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని సీఎం తెలిపారు.  క్వారంటైన్‌ సెంటర్లలో …

Read more