కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి
ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరోనాతో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాని, సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. …