rajendra nath

కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కరోనాతో కలిసి ఎలా జీవించాలో మనం నేర్చుకోవాని, సుదీర్ఘ లాక్ డౌన్ మంచిది కాదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. …

Read more

corona virus

ఏపీలో కొత్తగా 60 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1463 కు చేరింది. ఇప్పటి వరకు 33 మంది మరణించారు. అయితే కరోనా …

Read more

jio meet

వీడియో కాన్ఫరెన్సింగ్ లో రిలయన్స్ జియో.. JioMeet లాంచ్

Reliance Jio వీడియో కాన్ఫరెన్సింగ్ లోకి అడుగుపెట్టింది. JioMeet అనే కొత్త ప్లాట్ పామ్ ను త్వరలో లాంచ్ చేయనుంది. ఇది ఎలాంటి డివైస్ లోనైనా, ఏ ఆపరేటింగ్ సిస్టంలోనైనా పని చేయగల సామర్థ్యం  కలిగి ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ …

Read more

Red, Orange, Green jones

తెలుగు రాష్ట్రాల్లో రెడ్ జోన్లు ఇవే..

దేశంలో మొత్తం 130 రెడ్ జోన్లు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.  ఆరెంజ్ జోన్ లో 284, గ్రీన్ జోన్ లో 319 జిల్లాలు ఉన్నాయి. పలు రాష్ట్రా విజ్ఞప్తి మేరకు జోన్లలో మార్పులు చేసినట్లు కేంద్ర హోం శాఖ …

Read more

Redme Note 9

Redme Note 9 లాంచ్ చేసిన Xiaomi

Xiaomi గ్లోబల్ మార్కెట్ లో Redme Note 9 ఫోన్ ను ఆన్ లైన్ లో లాంచ్ చేసింది. వనిల్లా Redme Note 9 సిరీస్ లోని ఇతర ఫోన్ల మాదిరిగానే పంచ్ డిస్ ప్లే తో వచ్చింది. Redme Note …

Read more

CM Jagan

రాష్ట్రంలో 8 ఫిషింగ్ హార్బర్లు

ప్రభుత్వం మత్స్యకారులకు మహర్దశ కల్పించునుంది. రాష్ట్రంలో 8 చోట్ల ఫిషింగ్ హార్బర్లు, ఒక చోట ఫిష్ ల్యాండ్ నిర్మించునుంది. వీటి కోసం దాదాపు రూ.3వేల కోట్లు ఖర్చు చేయనుంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఫిషింగ్ హార్బర్లపై సీఎం జగన్ గురువారం సమీక్ష …

Read more

rajiv gouba

మే 3 వరకూ లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలి

గ్రీన్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు పెద్ద ఎత్తున ప్రారంభం కావాలి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ రెడ్ మరియు ఆరెంజ్ జోనల్లో కంటైన్మెంట్ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు. కరోనా …

Read more

HYDERABAD

బాంబులు పెట్టి లేపేస్తా.. పోలీసులపై వ్యక్తి వీరంగం..

హైదరాబాద్ లో ఓ వ్యక్తి రెచ్చిపోయాడు..డ్యూటీలో ఉన్న పోలీసులపై బూతులు మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు. ‘ నన్నే ఆపుతారా? నేనెవరనుకుంటున్నారు.. అల్లాటప్పాగాన్ని అనుకుంటున్నారా? నా తడఖా చూస్తావా? బాంబులు పెట్టి పోలీస్ స్టేషన్ ను లేపేస్తా..మీ ఎస్పీని పిలుస్తారో..డీఎస్పీని పిలుస్తారో పిలవండి..’ …

Read more

Tulasi Reddy

పేదల కోసం కాదు..పెద్దల కోసమే మోడీ ప్రభుత్వం  :  తులసి రెడ్డి

కేంద్రంలో బీజేపీ పాలన దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లుందని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన కారణంగా 5 కోట్ల మంధి ఆంధ్రులకు కేంద్రం కేవలం రూ.525 కోట్లు సాయం …

Read more

ap govt

కష్టం ఉందని ఫోన్ వస్తే చర్యలు తీసుకోవాలి : సీఎం జగన్

కష్టం ఉందని ఫోన్ వస్తే చర్యలు తీసుకోవాలి : సీఎం జగన్ రైతుల ఇబ్బందులపై ఎక్కడ నుంచి సమాచారం వచ్చినా దానిని పాజిటివ్ గా తీసుకొని వాటిని తొలగించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై సీఎం …

Read more