cm jagan

ఎక్కడి వారు అక్కడే ఉండాలి..వలస కూలీలకే అనుమతి..

ప్రయాణాల వల్ల వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువ సీఎం జగన్ సమీక్ష పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారు పెద్ద ఎత్తన రావాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి …

Read more

crpf-delhi

సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత

ఢిల్లీలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) యొక్క ప్రధాన కార్యాయాన్ని ఆదివారం మూసివేశారు. అక్కడ పని చేసే ఒక డ్రైవర్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు దేశ రాజధాని లోధి రోడ్ …

Read more

corona virus

ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్తగా 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1583కు చేరింది. గడచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్ ను పరీక్షించగా 58 మంది కోవిడ్-19 …

Read more

telangana DGP

సొంత ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ-పాసులు

లాక్ డౌన్ కారణంగా అనేక మంది తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. విద్య, ఉద్యోగం, పర్యాటం ఇతర కారణాల వల్ల చాలా మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేని స్థితిలో ఉన్నారు. వారి కోసం తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ-పాస్ విధానాన్ని …

Read more

encounter

ఉగ్రదాడిలో నలుగురు జవాన్లు, ఒక పోలీసు అధికారి మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా పట్టణంలో ఆదివారం ఉదయం భారత జవాన్లు మరియు ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు సోల్జర్స్, ఒకరు పోలీస్ అధికారి మరణించారు. ఈ ఎన్ కౌంటర్ లో ఒక …

Read more

andhra pradesh

ఏపీలో రెడ్ జోన్ మండలాలు ఇవే..

ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రెడ్ జోన్ లో ఐదు, ఆరెంజ్ జోన్లో ఏడు, గ్రీన్ జోన్ ఒక జిల్లా ఉంది. కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నాయి. …

Read more

kishan reddy

లాక్‌డౌన్‌ పొడిగింపు సమష్టి నిర్ణయం

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కిషన్‌రెడ్డి ఏకాభిప్రాయం తర్వాతే లాక్‌డౌన్‌ పొడిగించామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాలతో కలిసి కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నామన్నారు.  రాష్ట్రాల …

Read more

odisha CM

కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ సమర్థవంతంగా పని చేస్తోంది..

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఏపీ నుంచి ఒడిశా వలస కూలీలు, కార్మికులు చిక్కుకుపోయిన వారి తరలింపుపై సీఎం జగన్ ఒడిశా సీఎం సవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే ఒడిశాలో ఉన్న …

Read more

CM Jagan

ప్రతి గ్రామసచివాలయంలో క్వారంటైన్ వసతి..

ప్రతి గ్రామసచివాలయాన్ని ఒక యూనిట్ గా తీసుకోవాలని, ప్రతి గ్రామసచివాలయంలో కనీసం 10 నుంచి 15 మందికి క్వారంటైన్ వసతి కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ రాష్ట్రాల్లో, …

Read more

IAS Officer

తబ్లిఘీ జమాత్ పై ట్వీట్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ కు షోకాజ్..

తబ్లిఘీ జమాత్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కర్ణాటక ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహ్సిన్ కు కర్ణాటక ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దేశంలో కరోనా వైరస్ ను వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న తబ్లిఘ్ సభ్యులను …

Read more