ap govt

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ పై వదంతులు నమ్మొద్దు..

తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు పెడతాం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఇంకా విడుదల చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ప్రకటించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల …

Read more

alchohol shops

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మద్యం షాపుల సంఖ్యను తగ్గిస్తూ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యపాన నియంత్రణకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటోంది. ఏపీలో మద్య దుకాణాల సంఖ్యను తగ్గిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 33 …

Read more

Amit Shah

తన ఆరోగ్యంపై అమిత్ షా క్లారిటీ..

ఇటీవల అమిత్ షా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లను హోం మంత్రి అమిత్ షా కొట్టిపారేశారు. తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యంపై క్లారిటీ ఇస్తు ఒక ట్విట్ చేశారు. ‘నేను పూర్తిగా ఆరోగ్యంగా …

Read more

ys jagan

అనుమతుల్లేకుండానే రాష్ట్రంలోకి ప్రవేశం..

ఏపీలో పెరుగుతున్నే డిశ్చార్జుల సంఖ్య రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కన్నా..డిశ్చార్జ్ ల సంఖ్య పెరుగుతుందని అధికారులు తెలిపారు. శనివారం కోవిడ్-19 నివారణ చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా …

Read more

right cooking oil

వంట నూనె.. ఏది మంచిది?

How to choose Right cook oil ? ప్రస్తుతం మార్కెట్లో అనేక కరాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవి మన ఆరోగ్యానికి సరైనవేనా? మీరు సరైన Cooking Oilను వాడటం వల్ల ఆహారంలో పోషకాలు అందడమే కాదు..అవి ఆహారంలో …

Read more

CORONA VIRUS

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 43 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1930కు చేరింది. ఇప్పటి వరకు 44 మంది మరణించారు. ప్రస్తుతం 999 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా …

Read more

deefaulter

బ్యాంకులకు రూ.400 కోట్ల టోకరా..పరారీలో డీఫాల్టర్లు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకుల నుంచి రూ.400 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ఓ సంస్థ నిర్వాకం తాజాగా వెలుగులోకి వచ్చింది. రుణాలు ఎగ్గొట్టడమే కాకుండా విదేశాలకు పారిపోయారు సంస్థ యజమానులు. ఢిల్లీకి చెందిన బాస్మతి …

Read more

JIO work from home plan

జియో నుంచి మరో బంపర్ ఆఫర్

రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రం హోం చేసే వారికి హై స్పీడ్ డేటా ప్రయజనాలను అందిస్తున్నట్లు చెప్పింది. రూ.2,399 జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో 365 రోజుల …

Read more

rice packet

సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యం డోర్‌ డెలివరీ..!

ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సీఎం వైయస్‌.జగన్ సెప్టెంబరు 1నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పధకాన్ని అమల్లోకి తీసుకు రావాలని …

Read more

peddi reddy ramchandra reddy

లాక్ డౌన్ తరువాతే ఇసుక విక్రయాలు..!

రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి   సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత తిరిగి ఇసుక విక్రయాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో మైనింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ …

Read more