ఏపీలో 2018కు చేరిన కరోనా కేసులు
రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 975 మంది ఉన్నారు. …
రాష్ట్రంలో గత 24 గంటల్లో 38 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2018కి చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 975 మంది ఉన్నారు. …
సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత దేశంలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 12 నుంచి ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు నడపనున్నార. ఇక సోమవారం సాయంత్రం నుంచి టికెట్ల బుకింగ్ తెరవబడుతుంది. ఐఆర్సీటీసీ …
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్ లు పనిచేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సిఎస్ లకు స్పష్టం చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ …
ఏపీలో ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాల్లో మూడో జాయింట్ కలెక్టర్ల నియామకంతో పెద్ద సంఖ్యలో బదిలీలు జరిగాయి. అన్ని జిల్లాల నాన్ కేడర్ జేసీలను ఆసరా, వెల్ఫేర్ జేసీలుగా నియమిస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వ పథకాల అమలు, …
విదేశాల్లో చిక్కుకుపోయిన ఏపీకి చెందిన వారు సోమవారం నుంచి వస్తారని, అమెరికా నుంచి వచ్చే వారు వైజాగ్, విజయవాడు, తిరుపతి కాకుండా ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి విమానాశ్రయాలకు చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం జగన్ …
ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు ఉచిత Online GATE కోచింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. జేఎన్టీయూ అనంతపురం, జేఎన్టీయూ కాకినాడు, యోగి వేమన విశ్వవిద్యాలయం కడప ఆధ్వర్యంలో గేట్ ఆన్ లైన్ కోచింగ్ ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నిర్వహించునుంది. కోచింగ్ సెషన్ …
సినీ ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని వ్యక్తి దిల్ రాజు.. నిర్మాతగా ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రాలను నిర్మించాడు. నిర్మాతగా నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయిన దిల్ రాజు ఏ పని …
ముస్లింలపై వివక్ష చేపేలా వాట్సాప్ లో పోస్టు చేసిన చెన్నైలోని ఒక బేకరీ యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో ఉన్న పార్థసారథిపురం వద్ద జైన్ బేకరీస్ మరియు మిఠాయిల దుకాణం ఉంది. ఆన్ లైన్ లో …
కోవిడ్-19 వైరస్ కట్టడికి చాలా అంశాల్లో, టెస్టింగ్ లో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాగా చేస్తోందని సెంట్రల్ టీమ్ ప్రతినిధులు ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హైజీన్ అండ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ మధుమిత …
రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1980కు చేరింది. ఇప్పటి వరకు 45 మంది మరణించారు. ప్రస్తుతం 1010 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా …