టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు తొలి సర్ణం..!
టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో భాగంగా అత్యధిక దూరం విసిరి భారత్ కు సర్ణ పతకం అందించాడు. జావెలిన్ ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్ …
టోక్యో ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. జావెలిన్ త్రో ఫైనల్ లో భాగంగా అత్యధిక దూరం విసిరి భారత్ కు సర్ణ పతకం అందించాడు. జావెలిన్ ను అత్యధికంగా 87.58 మీటర్ల దూరం విసిరి టాప్ …
బీహార్ లో ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. సినిమాల్లో హీరోహీరోయిన్ల తరహాలో రొమాంటిక్ బైక్ డ్రైవ్ చేసింది. బుల్లెట్ బైక్ పై ఇద్దరూ ముద్దులు హగ్గులతో రెచ్చిపోయారు.. ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రేయసి ఫ్యూయెల్ ట్యాంక్ పై అతడి వైపునకు తిరిగి …
కైకలూరులోని ఎరువుల షాపుకు ఓ సాధారణ రైతు వేశంలో వెళ్లారు విజయవాడ సబ్ కలెక్టర్.. లుంగీ, షర్టు ధరించి వచ్చి యూరియా, డీఏపీ రెండు బస్తాలు కావాలని అడిగాడు. ఆ దుకాణదారుడు అడిగిన ఎరువులను ఇచ్చాడు. అయితే ఎంఆర్పీ ధర కంటే …
కరోనా కష్టకాలంలో సోనూసూద్ ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. దీంతో ప్రజలు సోనూసూద్ ని దేవుడిగా కొలుస్తున్నారు. సోనూసూద్ కూడా సామాన్య ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉంటారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా సోనూసూద్ యాక్టివ్ గా ఉంటారు. …
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం పదో తరగతి మార్కుల మెమోలు విడుదల చేశారు. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు కేటాయించామని మంత్రి వెల్లడించారు. రెండు సంవత్సరాలకు సంబంధించి గ్రేడ్లు ప్రకటించామన్నారు. విద్యార్థులకు …
ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్రీడల్లో భారత అత్యున్నత పురస్కారమైన ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరున ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’గా మార్చారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ …
గుంటూరు జిల్లాలో ఓ ఆటోడ్రైవర్ మహిళపట్ల దాష్టీకంగా ప్రవర్తించాడు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమని అడిగినందుకు మహిళ అనే కనికరం లేకుండా కాలితో కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. విజయవాడ రాణిగారి తోటలో నివసిస్తున్న …
తెలంగాణకు చెందిన ఓ యువకుడు గ్రాడ్యుయేషన్ వరకు చదివాడు.. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూశాడు. ఎలాంటి నోటిఫికేషన్లు వెలువడలేదు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసీ విసిగిపోయిన ఓ యువకుడు సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. తెలంగాణ మిర్చి బండి పేరుతో మిర్చి …
ఇద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతాకాలనుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లయిన వారానికే నువ్వు నాకొద్దు వదిలేస్తా అని చెప్పాడు.. మనస్తాపంతో ఆ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఇల్లెందులో చోటుచేసుకుంది. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లికి చెందిన …
టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని అందుకుంది. టోక్యోలోని …