ఇంగ్లండ్ పై టీమిండియా ఘోర పరాజయం..!
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇంగ్లండ్ తో జరిగిన మొదటి టెస్టులో భారత్ ఓటమి చెందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 420 స్కోరును ఛేధించే క్రమంలో టీమిండియా 192 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 227 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. చివరి …