పేద పిల్లలను చదివిస్తున్న కాకినాడ యువకుడు..!
అతడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. చదువుకున్నది పదో తరగతి మాత్రమే.. ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నాడు కాకినాడ యువకుడు బి.సతీష్.. కోవిడ్ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటున్నాడు. తన మిత్రులతో కలిసి శ్రీ …