తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు..!
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా తీవ్రత …