ఆగస్టు 16న పాఠశాలలు ప్రారంభం..!
ఆగస్టు 16న పాఠశాలలు పున:ప్రారంభించాలని సీఎం జగన్ నిర్ణయించారని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16న పండుగల అనేక కార్యక్రమాలు …