India GDP low

11 ఏళ్ల కనిష్టానికి భారత జీడీపీ

కరోనా వైరస్ ప్రభావంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 11 ఏళ్ల కనిష్ట స్థాయికి దిగజారినట్లు జాతీయ గణాంక సంస్థ వెల్లడించింది. ఇక జనవరి-మార్చి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 3.1 శాతంగా …

Read more

nirmala seetaraman

ఎంఎస్ఎంఈలకు రూ.3లక్షల కోట్ల భారీ ప్యాకేజీ..

భారతదేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు. అందరు మంత్రలతో చర్చించాకే ఈ …

Read more

SBI Wecare Deposit

SBI నుంచి సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక పథకం..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సీనియర్ సిటిజన్స్ కోసం ‘SBI WecareDeposit’ అనే ప్రత్యేక FD పథకాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం పడిపోతున్న రేటు దృష్ట్యా సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల కోసం రిటైల్ టర్మ్ డిపాజిట్ విభాగంలో దీనిని ప్రవేశపెట్టింది.  SBI WecareDeposit …

Read more

SBI

సైబర్ నేరగాళ్ల నుంచి ఇలా రక్షణ పొందండి..!

ఈ మధ్య సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఆన్ లైన్ బ్యాంకింగ్ లోె రకరకాల ఆఫర్లు చూపే మెసేజ్ లు పంపి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇలాంటి వాటికి ఆశపడి చివరకు ప్రజలు తమ డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు.  సైబర్ …

Read more

RBI

మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50వేల కోట్ల లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించిన ఆర్బీఐ

అమెరికాకు చెందిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎపిసోడ్ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ల కోసం రూ.50వేల కోట్ల విలువైన ప్రత్యేక లిక్విడిటీ సదుపాయాన్ని రిజర్వ బ్యాంక్ సోమవారం ప్రకటించింది.  ఈ రంగంలో ద్రవ్య ఒత్తిడిని తగ్గించేందుకు మరియు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచడానికి ఈ నిర్ణయం …

Read more

facebook

జియోతో ఫేస్ బుక్ భారీ డీల్

సోషల్ మీడియా దిగ్గజం Facebook రిలయన్స్ జియో ప్లాట్ ఫామ్ తో భారీ డీల్ కుదుర్చుకుంది. జియోలో 9.9 శాతం వాటాను Facebook కొనుగోలు చేసింది. జియో ప్లాట్ ఫామ్ లలో రూ.43,574 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు Facebook ప్రకటించింది. ఫేస్ …

Read more

rbi governor

బ్యాంకులు పటిష్టమే.. ఆందోళన వద్దు : ఆర్‌బీఐ

ప్రస్తుతం బ్యాంకులకూ వచ్చిన ఇబ్బందేమీ లేదని, అన్ని బ్యాంకులూ పటిష్టంగానే ఉన్నాయని, ఎవరూ ఆందోళనపడొద్దని, ఆర్‌బీఐ  గవర్నర్‌ శక్తికాంతదాస్‌ అన్నారు. శుక్రవారం ముంబయిలోని ఆర్‌బీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శక్తికాంత దాస్‌ మాట్లాడారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ …

Read more

e-commerce

ఏప్రిల్ 20 నుంచి ఈ-కామర్స్ కు అనుమతి..

Covid-19  వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా జరగుుతున్న లాక్ డౌన్ అమలులో ఉంది. అయితే లాక్ డౌన్ సమయంలో కొన్నింటికి సడలింపు ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా E-commerce సేవలను అనుమతించనున్నట్లు ప్రభుత్వం బుధవారం తెలిపింది. E-commerce కంపెనీలకు …

Read more

income tax

ఆదాయపు  పన్ను కొత్త నియమాలు..

ప్రస్తుత 2019-20 ఆర్థిక సంవత్సరం యథావిధిగా మార్చి 31న ముగిసింది. బుధవారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం 2020-21 ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ కారణంగా, ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును …

Read more

lpg gas

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్..

కరోనా వైరస్ తో ప్రభావంతో ప్రపంపం మొత్తం విలవిలలాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో 21 రోజుల లాక్ డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో సామాన్యులు పనులు లేక అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు కేంద్రం శుభవార్తను …

Read more