gold

తగ్గుతున్న పసిడి ధరలు

ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడంతో బంగారం ధరలు భారీగా తగ్గాయి. కరోనా భయాలు బంగారం డిమాండ్ ను తగ్గిస్తాయనే ఆందోళన బులియన్ మార్కెట్ సెంటిమెంట్ ను ప్రభావితం చేసింది. సంక్షోభ సమయంలో షేర్లు, కరెన్సీల వైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బంగారం ధరలు తగ్గుముఖం …

Read more

new india assurance

ఆరోగ్య కార్మికులకు రూ.50లక్షల బీమా..

కరోనా వైరస్ కు వ్యతిరేకంగా 22 లక్షల మంది ఆరోగ్య కార్మికులకు రూ.50 లక్షల బీమా రక్షణ కల్పిచేందుకు న్యూ ఇండియా అస్యూరెన్స్ సోమవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆరోగ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తమని ఆర్థికి మంత్రి నిర్మలా సీతారామన్ …

Read more

icici bank

వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు..

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాజిక దూరం ప్రాధాన్యతను చాటుతూ ఐసీఐసీఐ బ్యాంక్ సోమవారం వాట్సాప్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది. తమ బ్యాంక్ కస్టమర్లు బ్యాంకింగ్ సేవలను ఇంటి …

Read more

banks merge

ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య

ఏప్రిల్ 1 నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గునున్నాయి. బ్యాంకుల విలీనానికి ఆర్ బీఐ ఆమోదముద్ర వేసింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో ప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో బ్యాంకుల …

Read more

rbi

టర్మ్ లోన్లపై ఇన్ స్టాల్మెంట్స్ లేదు..

మంద‌గ‌మ‌నంలోకి ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్‌ హైద‌రాబాద్‌ : ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ మంద‌గ‌మ‌నంలోకి వెళ్లే ప్ర‌మాదం ఉంద‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్‌ దాస్ తెలిపారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మునుముందు చాలా గ‌డ్డు రోజులు ఉన్నాయ‌ని, …

Read more

nirmala seetaraman

పేదలకు కేంద్రం భారీ ప్యాకేజీ..

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందడగు వేసింది. పేదల ప్రజల కోసం భారీ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా వైరస్ విపత్తు నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని సిద్ధం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక …

Read more

nirmala seetaraman

ఆధార్-పాన్ లింక్ గడువు పొడగింపు..!

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో కేంద్రం ప్రజలకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. మార్చి 31 వరకు ఉన్న పలు గడువులను జూన్ 30కి పొడగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్ దాఖలుకు …

Read more

bsnl

బీఎస్ఎన్ఎల్ క్రేజీ ఆఫర్..

రోజుకు 5 జీబీ డేటా ఉచితం.. కరోనా నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులందరూ వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసం బీఎస్ఎన్ఎల్ సంస్థ ఓ క్రేజీ ఆఫర్ తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ ను …

Read more

Work From Home

డేటాకు పెరిగిన డిమాండ్…

కరోనా ప్రభావంతో కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించాయి. ఇంటి నుంచే పని చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో డేటాకు బాగా డిమాండ్ పెరిగింది. మొత్తం ఇంటెర్నెట్ ట్రాఫిక్ 10 శాతానికి పైగా పెరిగినట్లు …

Read more

jio offer

కరోనా నేపథ్యంలో జియో నుంచి ధమాకా ఆఫర్

రూ.251కే  51 రోజుల డేటా ప్లాన్ కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ప్రైవేటు సంస్థలే కాదు ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని సూచిస్తున్నాయి. కరోనా వ్యాప్తిని నివారించేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. …

Read more