కేవలం ఫోన్ నంబర్ కోసం ఆత్మహత్యాయత్నం చేశాడు..!
సాధారణంగా ఎవరైనా యూజర్స్ కొంత కాలం సిమ్ కార్డ్ ను వాడకపోతే అది బ్లాక్ అయిపోతుంది. కంపెనీ ఆ నంబర్ గల సిమ్ కార్డును తిరిగి మార్కుట్ లోకి తెస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ.. తాజాగా అలా తన …
సాధారణంగా ఎవరైనా యూజర్స్ కొంత కాలం సిమ్ కార్డ్ ను వాడకపోతే అది బ్లాక్ అయిపోతుంది. కంపెనీ ఆ నంబర్ గల సిమ్ కార్డును తిరిగి మార్కుట్ లోకి తెస్తుంది. ఇది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ.. తాజాగా అలా తన …
ఏపీలో పాఠశాలలు రీఓపెన్ పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 12 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయం …
రాజకీయాల్లో ఎంట్రీపై మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు క్లారిటీ ఇచ్చాడు. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని ట్వీట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. తనకు రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని, తన కల వేరే ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన …
సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సోనూసోద్ మంగళవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా సోనూసూద్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ అభినందించారు. సోనూసూద్ పనిచేస్తున్న తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. …
కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజీ అవుతుందని, ఆ లీకేజీని అరికట్టడానికి …
ఇద్దరూ కలిసి పుట్టారు.. కలిసి పెరిగారు..ఒకటిగా ఉండాలనుకున్నారు. తమకు పెళ్లిళ్లు అయితే విడిపోతామని, కలిసి ఉండలేమని భయపడ్డారు. ఒకటిగానే చనిపోవాలనుకున్నారు. పెళ్లయితే విడిపోతామనే భయంతో ఇద్దరు కవలలు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. …
టీమిండియా మాజీ కోచ్, దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఏపీ సీఎం జగన్ ను కలిశారు. సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సీఎం జగన్ తో భేటి అయ్యారు. ఈమేరకు సీఎం జగన్ కూడా అనిల్ కుంబ్లేను సాదరంగా …
ఆమె ఓ మహిళా పోలీస్ అధికారి.. జైల్లో ఖైదీలను సంరక్షించాల్సిన ఆమె వారితోనే కామకేళీలు సాగించింది. ఈ ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈకేసులో కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ సవరణ అధికారిణి టీనా గొంజాలెజ్(27)కు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. …
ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ సడలింపుల్లో ప్రభుత్వం పలు మార్పలు చేసింది. ఏపీలో కర్ఫ్యూ సడలింపు ఈనెల 7న ముగియనుంది. ఈనేపథ్యంలో తాజా మార్పులను ప్రభుత్వం ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు సడలింపు ఉంటుంది. …
భారతీయులందరిదీ ఒకే డీఎన్ఏ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పారు. హిందూ, ముస్లిం అనేవి రెండు వేర్వేరు సమూహాలు కావని, ఆ రెండూ ఇప్పటికీ కలిసి ఉన్నాయని అన్నారు. ముస్లింలను దేశంలో ఉండొద్దనే వాళ్లెవరైనా సరే …