కన్న తల్లిని పదేళ్లు బంధించిన కొడుకులు..!
కన్నతల్లిపట్ల కర్కషంగా ప్రవర్తించారు ఇద్దరు కొడుకులు.. ఇంట్లో పెట్టి తాళాలు వేసి పదేళ్ల పాటు బంధించారు. దీంతో ఇద్దరు కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూర్ లో చోటుచేసుకుంది. వివరాల మేరకు, జిల్లాలోని కావేరినగర్ కి …