ఇంటికే అన్ని సేవలూ..కేరళ ప్రభుత్వం కొత్త పథకం..
ప్రపంచ దేశాలను వణికుస్తున్న కరోనా ఇప్పుడు మన దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరు దగ్గినా..తుమ్మినా.. అది కరోనా వైరసేనా అన్నట్లుగా ప్రజలు భయపడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. …