home delivery

ఇంటికే అన్ని సేవలూ..కేరళ ప్రభుత్వం కొత్త పథకం..

ప్రపంచ దేశాలను వణికుస్తున్న కరోనా ఇప్పుడు మన దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఎవరు దగ్గినా..తుమ్మినా.. అది కరోనా వైరసేనా అన్నట్లుగా ప్రజలు భయపడుతున్నారు. డబ్ల్యూహెచ్ఓ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. …

Read more

ornge travell bus

నడి రోడ్డుపై ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధం..

ఓ ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధమైన ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నడి రోడ్డుపై ప్రయివేటు ట్రావెల్ బస్సు దగ్ధమవడంలో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. …

Read more

KANNA

ఏకగ్రీవం కోసమే ఎన్నికలు : కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు : అధికార వైసీపీ పొగరుబోతు ఎద్దులా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రంగా ధ్వజమెత్తారు. నామినేషన్లు వేయకుండా వైసీపీ అడ్డుకుంటోందని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా దిక్కులేదని మండిపడ్డారు. బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశంలో ఆయన …

Read more

jc diwakar reddy

కౌన్సిలర్‌‌గా నామినేషన్ వేసిన జేసీ

అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలనం సృష్టించారు. తాను పనిచేసిన పదవి కంటే తక్కువ పోస్టుకు నామినేషన్ వేసి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. శాసనసభ సభ్యుడిగా పని చేసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు …

Read more

aarogya sri

ఆరోగ్యశ్రీలో కరోనాకు చోటు..!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేస్తున్న వైస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ పథకం లో  కరోనా వ్యాధి ని చేరుస్తు వైస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు …

Read more

governer

గవర్నర్‌తో చంద్రబాబు భేటీ..

 వైసీపీ దౌర్జన్యాలపై ఫిర్యాదు విజయవాడ : ఏపీ గవర్నర్‌ హరిచందన్‌తో మాజీ సీఎం చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలను గవర్నర్‌కు చంద్రబాబు వివరించారు. బోండా ఉమ, బుద్దా వెంకన్నపై హత్యాయత్నం చేశారని, అనేక జిల్లాల్లో ఎంపీటీసీలను ఏకగ్రీవం …

Read more

corona

ఏపీలో కరోనా తొలి పాజిటివ్ కేసు..

ఆంధ్రప్రదేశ్ లో  కరోనా పాజిటివ్ కేసు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. నెల్లూరులోని ఓ యువకుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమిక పరీక్షలో తేలడంతో అతని శాంపిల్స్ ని తిరుపతి వైరాలజీ కేంద్రానికి పంపారు. ఆ యువకుడు ఇటీవలే ఇటలీ …

Read more

vijay sai reddy

ప్రజామోదం మేరకే విశాఖ ఎంపిక  : విజయసాయిరెడ్డి

విశాఖ: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిని కాంగ్రెస్‌, టీడీపీలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రజల అండతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ పార్టీ …

Read more

rajyasabha

రాజ్యసభ స్థానాలకు నలుగురు నామినేషన్ 

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ కోసం  ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసన మండలి ఇన్ ఛార్జి కార్యదర్శి బాలకృష్ణమాచార్యులుకు బుధవారం నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్ …

Read more

election comisioner

ఉగాదికి ఇళ్లపట్టాల పంపిణీ పథకం కోడ్‌ ఉల్లంఘనే : ఎస్‌ఈసీ రమేష్‌

అమరావతి : ఓటర్లను ప్రభావితం చేసే పథకాలు నిలిపివేయాలని చెప్పామని.. ఉగాదికి ఇళ్లపట్టాల పంపిణీ పథకం కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని ఎస్‌ఈసీ రమేష్‌ వెల్లడించారు. రివ్యూలు, సమావేశాలు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకే వస్తాయన్నారు. నామినేషన్లు అడ్డుకోవడాన్ని తీవ్రంగా …

Read more