టీడీపీ నేతల వాహనాలపై దాడి
మాచర్ల : టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం మాచర్ల ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ నాయకులు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తులు కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై …