tdp

టీడీపీ నేతల వాహనాలపై దాడి

మాచర్ల : టీడీపీ నాయకులపై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న తదితరులు బుధవారం మాచర్ల ప్రాంతంలో పర్యటించారు. టీడీపీ నాయకులు పర్యటిస్తున్న విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తులు కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై …

Read more

telangana rtc

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త..

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగు సమ్మె కాలానికి సంబంధించిన జీతభత్యాలను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సమ్మె కాలానికి రూ.235 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు …

Read more

election comisioner

‘నామినేషన్లను అడ్డుకుంటే చర్యలు తప్పవు’

 అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకునే చర్యలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేష్ కుమార్ హెచ్చరించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలను స్వేచ్ఛగా, పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. …

Read more

ganta srinivasa rao

మాజీ మంత్రి ఆస్తుల వేలానికి రంగం సిద్ధం

 విశాఖపట్నం: బ్యాంకు రుణం ఎగవేత వ్యవహారంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలానికి రంగం సిద్ధం అయ్యింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్ అధికారులు మరోసారి ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 16న ఇండియన్ బ్యాంక్ ఈవేలం పద్దతిలో ఆస్తులను …

Read more

vijayasai reddy

తొక్కేయడంలో చంద్రబాబు దిట్ట : విజయసాయిరెడ్డి

 అమరావతి : నమ్మిన వాళ్లను తొక్కేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విశ్వసనీయత అనే మాట బాబుకు అస్సలు నచ్చదని తెలిపారు. ‘మోపిదేవి, బోస్‌ల పార్టీ విధేయతను గుర్తించి.. సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ …

Read more

virus

కోళ్ల నుంచి గబ్బిలాలకు కొత్త వైరస్..

ఇటీవల కాలంలో అంతుచిక్కని వైరస్లు ప్రబలుతున్నాయి. దీని ప్రభావంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఇలాంటి పరిస్థితులే ఇప్పుడు కేరళలో నెలకొన్నాయి. అక్కడ కోళ్లు మాత్రమే కాదు గబ్బిళాలు కూడా చనిపోతున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. …

Read more

election commisioner

ఎన్నికల పరిశీలకుల మార్పు

ఐదుగురు ఎన్నికల పరిశీలకులను మార్చిన రాష్ట్ర ఎన్నికల సంఘం విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకుల్లో ఐదుగురిని మార్చేసింది. 13 జిల్లాలకు సీనియర్ ఐఏఎస్‌ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా నియమించిన రాష్ట్ర …

Read more

nadu nedu

నాణ్యత తగ్గకూడదు : సీఎం జగన్ 

అమరావతి : మధ్యాహ్న భోజనంలో నాణ్యత తగ్గకూడదని సీఎం జగన్ అన్నారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఒక ప్రత్యేక …

Read more

mla

20మంది ఎమ్మెల్యేల రాజీనామా

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. సీనియర్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌కు రాజీనామా చేయడం.. సొంతపార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో 15 నెలల కమల్‌నాథ్ సర్కార్‌కు బీటలు వారి కుప్పకూలే స్థితికి దిగజారింది. సింధియా పార్టీని వీడిన …

Read more

ap high court

రంగు మార్చండి..

ఏపీ హైకోర్టు కీలక తీర్పు అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గ్రామసచివాలయాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశించింది. పంచాయతీ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సీఎస్‌ నిర్ణయం ప్రకారం ఇవాళ్టి నుంచి పది …

Read more