భయపడొద్దు..ఎక్కడేం జరిగినా ఫిర్యాదుచేయండి
ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి మంగళగిరి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ చెప్పారు. స్థానిక ఎన్నికల్లో భద్రత, బందోబస్తుపై ఆయన మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల …