సమన్వయంతో ముందుకు వెళదాం..
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టీస్ కనగ రాజ్ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని ఏపీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగ రాజ్ తెలిపారు. ఆర్ అండ్ బి భవన్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సోమవారం …
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టీస్ కనగ రాజ్ ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ విధుల్లో భాగస్వామ్యం అవుదామని ఏపీ ఎన్నికల కమిషనర్ జస్టిస్ వి.కనగ రాజ్ తెలిపారు. ఆర్ అండ్ బి భవన్ లోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సోమవారం …
కుటుంబ సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించిన వారికి ముందుగా పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కోవిడ్ నివారణపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎయిమ్స్ వైద్యలతోనూ మాట్లాడి అత్యుత్తమ వైద్య విధానాలను వైరస్ సోకిన …
ఎస్ఈసీగా రమేష్కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఇటీవల ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆయన స్థానంలో తమిళనాడు రిటైర్డ్ జడ్జి కనగరాజ్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించింది. అయితే …
కోవిడ్-19 నివారణ చర్యల్లో భాగంగా డాక్డర్ YSR Telemedicine కార్యక్రమాన్ని సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. ఈ విధానాన్ని పటిష్టంగా, బలోపేతంగా నడపాలని అధికారులకు సీఎం ఆదేశించారు. క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలని …
అన్ని రకాల గూడ్స్ వాహనాలకు అనుమతి పోలీసులకు డీజీపీ ఆదేశాలు రవాణా లారీలు రోడ్డెక్కాయి. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు అత్యవసర సరుకులను రవాణా చేసే వాహనాలకు మాత్రమే అనుమతి ఉంది. తాజాగా ఇతర అన్ని …
CoronaVirus, India లో విలయతాండవం చేస్తోంది. దీని కారణంగా ఇప్పటి వరకు మొత్తం 308 మంది మరణించారు.గత 24 గంటల్లోనే 35 మంది వరకు చనిపోయారు. ఇక దేశంలో Covid-19 పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 9,152 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య …
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికీ 420 కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 7, నెల్లూరులో 4, కర్నూలులో 2, చిత్తూరు మరియు …
దేవినేని ఉమా మహేశ్వర రావు లాక్ డౌన్ విషయంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాగ్రత్తులు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తున్నాయని, జగన్ మాత్రం జోన్లు, మండలాల గురించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేవ్వరరావు విమర్శించారు. మూడు ముక్కలాటలో భాగంగా …
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాల్సి వస్తే ..ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా ఓ కలర్ కోడ్ ను తీసుకొచ్చింది. ఇండియా మ్యాప్ లో రెడ్, ఆరెంజ్, గ్రీన్ …
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అసలు ప్రజాస్వామ్యం బతికే ఉందా అని అనుమానం కలుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో నియంత …