corona virus

కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి..!

డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దానిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొత్తగా కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్ …

Read more

lock down

కరోనా లాక్‌ డౌన్‌ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ.. వాటికి మినహాయింపు.. 

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ కారణంగా లక్షలాది మంది ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ సమస్యను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. ఏప్రిల్ 20 తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోని కొన్నింటికి …

Read more

United Nation

ప్రపంచం కరోనాతో పాటు మరో అంటువ్యాధిని ఎదుర్కొంటోంది..!

‘రెండో ప్రపంచ యుద్ధం తరువాత అత్యంత ఘోరమైన Covid-19 మహమ్మారితో ప్రపంచం పోరాడుతోంది. అయితే ప్రస్తుతం ప్రపంచం మరో అంటువ్యాధిని ఎదుర్కొంటుంది. అదే తప్పుడు సమాచారం యొక్క ప్రమాదకరమైన అంటువ్యాధి’ అని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనీయో గుటెర్రెస్ వ్యాఖ్యానించారు.  WhatsApp …

Read more

ap govt

రక్తదానం కార్యక్రమాలన్నీ నిషేధం

 రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సమయంలో రక్తదానం కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపుల ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం …

Read more

ys jagan

విద్యార్థులకు సీఎం జగన్‌ గుడ్‌ న్యూస్‌

రూ.1800 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లింపు కరోనా కష్ట కాలంలో విద్యార్థులకు AP CM Jagan Mohan Reddy  ఒక గుడ్ న్యూస్ ను అందించారు. 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.1800 కోట్లు Fee Reimbursement బకాయిలు చెల్లించామని …

Read more

kodali nani

16 నుంచి రెండో విడత రేషన్ పంపిణీ : మంత్రి కొడాలి నాని

ఏపీలో ఈ నెల 16 నుంచి రెండో విడత రేషన్ ను పంపిణీ చేయనున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రెండో విడతలో భాగంగా 5 కిలోల బియ్యం, కేజీ …

Read more

CM KCR

లాక్ డౌన్ : జోన్ల వారీగా హైదరాబాద్ విభజన

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారే ఎక్కువ సంఖ్యలో ఉంటున్నందున హైదరాబాద్ నగరంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరాన్ని జోన్ల వారీగా విభజించి, ఒక్కో జోన్ ను …

Read more

delhi earthquake

ఢిల్లీలో మళ్లీ భూకంపం

దేశ రాజధాని ఢిల్లీ ఒకవైపు కరోనా వైరస్ మరోవైపు భూకంపంతో గజగజ వణికిపోతోంది. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో 3.5 తీవ్రతతో కంపించిన భూమి, మళ్లీ సోమవారం కంపించింది. ఈ సారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైంది. నిన్న వచ్చిన …

Read more

janata bazar

ప్రతి మండల కేంద్రంలో జనతా బజార్!

రాష్ట్రంలోని మండల కేంద్రాల్లో పెద్ద స్థాయిలో జనతా బజార్లను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. వైఎస్సార్ జనతా బజార్ల ప్రతిపాదలపై అధికారులతో సీఎం జగన్ సమావేంలో చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో కోల్డ్‌చైన్, ప్రాసెసింగ్‌ నెట్‌వర్క్‌ను పటిష్టం చేసే …

Read more

chandra babu

కరోనాను మతానికి అంటగట్టొద్దు : చంద్రబాబు

 ముస్లింలపై డిప్యూటి సీఎం నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. నారాయణ స్వామిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసం నుండి  చంద్రబాబు సోమవారం టిడిపి నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ …

Read more