ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే శిక్ష
ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది. పొగాకు, ఖైనీలు నమలడం, ఉమ్మివేయడం వంటి …