nrc, npr in ap assembly

ఏపీ అసెంబ్లీలో NRC, NPR పై తీర్మానం

రాష్ట్రంలో NRC, NPR కు సంబంధించి తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ అమోదం చేసింది. రాష్ట్రంలో NRC అమలు చేయబోమని ప్రకటించింది. అదేవిధంగా NPR-2020పై కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొందని, NPR ని  2010 ఫార్మట్ ప్రకారం అమలు చేయాలని …

Read more

PM Modi warning

చైనాకు ప్రధాని మోడీ వార్నింగ్..

భారత సైనికుల త్యాగం వృధా కానివ్వబోమని ప్రధాని మోడీ అన్నారు. కరోనా వైరస్ కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంలతో రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా చైనా సరిహద్దు …

Read more

All Party meeting

భారత్-చైనా ఘర్షణపై 19న ఆల్ పార్టీ మీటింగ్..

భారత్ – చైనా మధ్య చేటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాతావారణం వేడెక్కింది. గాల్వన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో ఇరు …

Read more

covid-19 drug

గుడ్ న్యూస్ : కరోనాకు మందు కనిపెట్టిన యూకే..

కరోనా వైరస్ భారత్ లో ప్రమాదకరస్థితిలో ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసుల సంఖ్య రోజుకు పది వేల కంటే ఎక్కువనే నమోదవుతున్నాయి. ఇక మరణాలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇంతే వేగంతో కరోనా కేసులు నమోదైతే …

Read more

Rahul Gandhi

ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు.. : రాహుల్

లద్దాఖ్ లోని గాల్వన్ లోయలో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో భారత సైనికులు మరణించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు. ‘ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ఆయన దాక్కుంటున్నారు? ఇక చాలు..ఏం …

Read more

santosh babu

భారత్ – చైనా ఘర్షణలో సూర్యాపేట ఆర్మీ అధికారి మృతి..

లద్దాఖ్ లోని గాల్వాన్ వ్యాలీ వద్ద సరిహద్దుల్లో భారత సైన్యంపై చైనా ఆర్మీ ఘర్షణకు దిగింది. ఇరు సైన్యాల మధ్య జరిగిన దాడిలో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు మరణించారు. ఇరు దేశాలలు …

Read more

Buggana rajendra Nath

రూ.2,24,789 కోట్లతో ఏపీ బడ్జెట్ 

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రెండో సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ను తెలుగులో చదివారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లగా, రెవెన్యూ అంచనా రూ.1,80,393కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా బుగ్గన వెల్లడించారు.  బడ్జెట్ …

Read more

Temple found in nellore

నెల్లూరు జిల్లాలో బయల్పడిన పురాతన ఆలయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పేరుమల్ల పాడు గ్రామంలో పురాతన ఆలయం బయల్పడింది. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ ఆలయం కనబడింది. గత 30 ఏళ్ల క్రితం ఇసుక దిబ్బలో పూడిపోయిన నాగేశ్వరస్వామి ఆలయంగా గ్రామస్తులు …

Read more

gokul chat

గోకుల్ చాట్ లో కరోనా కలకలం..

హైదరాబాద్ లోని గోకుల్ చాట్ లో కరోనా కలకలం సృష్టించింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు గోకుల్ చాట్ ను మూసివేశారు. అక్కడి 20 మంది సిబ్బందిని కూడా క్వారంటైన్ కు తరలించారు.  …

Read more

china-india border

భారత సైన్యంపై తెగబడ్డ చైనా సైన్యం..

లద్దాఖ్ లోని గాల్వన్ వ్యాలీలో చైనా ఆర్మీ ఘర్షణకు దిగింది. గత కొంత కాలంగా సరిహద్దు విషయంలో కొనసాగుతున్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం భారత సైన్యంపై చైనా దాడులకు పాల్పడింది. రాళ్లు, కర్రలతో ఇరు సైన్యాలు ఘరణకు దిగారు. ఈ …

Read more