A Solar Eclips

రేపు సూర్యగ్రహణం..

విశ్వవ్యాప్తంగా ఆదివారం ఖగోళంలో అద్భుతం జరగబోతోంది. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం ఏర్పడబోతుంది. ఈ సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16  నుంచి మధ్యామ్నం 3.04 వరకు ఉంటుంది. ఈ గ్రహణం భారతదేశంలో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, …

Read more

Garib kalyan rojgar yojana

కార్మికులకు శుభవార్త..రూ.50 కోట్లతో గరీబ్ కళ్యాణ్ రోజ్ గార్ యోజన ప్రారంభం..

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభవార్త అందించారు. వలస కార్మికులకు ఉద్యోగాలు కల్పించడానికి రూ.50 వేల కోట్లతో ‘గరీబ్ కళ్యాన్ రోజ్గార్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. శనివారం బీహార్ …

Read more

vijaya sai reddy

ప్రజలు ఛీ కొడుతున్నారు..

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై మరోసారి విమర్శలు చేశారు. ‘సమాంతర పాలన భ్రాంతిలో బాబు గారు మునిగి తేలుతున్నారు. ద్రవ్య వినిమయ బిల్లును కౌన్సిల్ లో అడ్డుకోవడం ద్వారా తాత్కాలిక ఆనందం పొందారు. ఇలాంటి ఉపశమనాలతో బండి …

Read more

Rahul Gandhi

‘ప్రధాని మోడీ చైనాకు లొంగిపోయారు’

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చైనాకు లొంగిపోయారుని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రధాని మోడీ శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే..ఈ సమావేశంలో మోడీ మాట్లాడారు.. ‘భారత భూభాగంపై ఎవరూ రాలేదు..సరిహద్దు క్షేమమే..మన ఆర్మీ పోస్టులను ఎవరూ …

Read more

YCP

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ విజయం

ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎంపీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,  మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నత్వానీ విజయం సాధించారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం జరిగింది. రాష్ట్రం నుంచి నాలుగు …

Read more

Ban China

చైనా అధ్యక్షుడి బదులు కిమ్ దిష్టి బొమ్మ దహనం..బీజేపీ నేత నవ్వులపాలు..

భారత్ -చైనా సరిహద్దు వద్ద జరిగిన ఘర్షణలో భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో  దేశంలో చైనాపై ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. చైనా వస్తువులను బ్యాన్ చేయాలనే ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. చైనా తీరుపై నిరసన ప్రదర్శనలు …

Read more

RSS people

బోర్డర్ల వద్ద ‘ఆర్ఆర్ఎస్’ను పంపాలి : కాంగ్రెస్ నేత 

గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ దేశంలో రాజకీయ దుమారం రేపింది.  ప్రధాని మోడీపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైనికులకు ఆయుధాలు లేకుండా బోర్డర్ కు ఎందుకు పంపారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ నేతలు …

Read more

newly born baby

విచిత్రం : ప్రెగ్నెంట్ అని తెలియకుండానే బిడ్డకు జన్మనిచ్చింది..

ఒక మహిళ గర్హవతి అయితే అబ్బా..ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాం..మొదటి నెల నుంచి ప్రసవం అయ్యేంత వరకు ప్రతి క్షణం జాగ్రత్తలు పాటిస్తాం..కానీ బ్రిటన్ లోని లిటిల్ హాంప్టన్ పరిధిలోని వెస్ట్ సస్సెక్స్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ తను …

Read more

Knife attack

ఐదు రూయాల కోసం గొడవ..కత్తితో దాడి..

ఐదు రూపాయల కోసం హత్య..దీనిని అరవింద సమేత చిత్రంలో ఐదు రూపాయల ఫ్యాక్షన్ గా చూపించాడు దర్శకుడు త్రివిక్రమ్..కాని ఐదు రూపాయల కోసం ఎవరైనా చంపుకుంటారా అనే అనుమానం రావచ్చు..కానీ ఇలాంటి సంఘటనే హర్యానాలో జరిగింది. ఇక్కడ చనిపోలేదు..కానీ గాయపడ్డారు..   హర్యానాలోని …

Read more

lockdown

దేశంలో మళ్లీ లాక్ డౌన్ ఉండదు..స్పష్టం చేసిన మోడీ..

కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తారన్న పుకార్లను ప్రధాని మోడీ కొట్టిపారేశారు. ఇండియాలో మళ్లీ లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడారు. అయితే కరోనాతో పోరాడుతూనే జాగ్రత్తలతో …

Read more