నెల్లూరు జిల్లాలో బయల్పడిన పురాతన ఆలయం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పేరుమల్ల పాడు గ్రామంలో పురాతన ఆలయం బయల్పడింది. పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు చేస్తుండగా ఈ ఆలయం కనబడింది. గత 30 ఏళ్ల క్రితం ఇసుక దిబ్బలో పూడిపోయిన నాగేశ్వరస్వామి ఆలయంగా గ్రామస్తులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుడిని చూసేందుకు తండోపతండాలుగా వస్తున్నారు.

Leave a Comment