private schools admissions

ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల ఇళ్లకు పంపితే చర్యలు..

ప్రైవేటు పాఠశాలలు అడ్మిషన్ల పేరుతో తమ ఉపాధ్యాయులను విద్యార్థుల ఇళ్లకు పంపడం మానుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ ఆర్. కాంతారావు గారు హెచ్చరించారు. కమిషన్ సభ్యుల వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ …

Read more

YSR Kapu Nestam

‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ ప్రారంభించిన సీఎం జగన్‌

వైఎస్సార్ కాపు నేస్తం రాని వారు ఆందోళన చెంవద్దని, వెంటనే దరఖాస్తు చేసుకుంటే వచ్చే నెలలో వస్తాయని సీఎం జగన్ తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ …

Read more

CVoter Survey

పాకిస్థాన్ కంటే చైనాయే ప్రమాదకరం..

భారత దేశానికి మన దయాది దేశం పాకిస్థాన్ కంటే చైనానే ప్రమాదకరమని భారతదేశంలోని అధిక శాతం మంది అభిప్రాయపడ్డారు. చైనాతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సీఓటర్ నిర్వహించిన సర్వే ప్రకారం, 68 శాతం భారతీయులు ఇండియాకు చైనానే ప్రమాదకరమన్నారు. అయితే …

Read more

patanjali coronil

పతంజలి కరోనా మందుకు ఆదిలోనే బ్రేక్..

పతంజలి కరోనా మందుకు ఆదిలోనే అడ్డుకట్ట పడింది. ఏడు రోజుల్లో కరోనా వైరస్ ను నయం చేయగలమని పేర్కొంటూ యోగ గురువు బాబా రామ్ దేవ్ పతంజలి కరోనిల్ పేరుతో మందును ప్రారంభించారు. అయితే ఈ ఆయుర్వేద ఔషధ పరిశోధన వివరాలను …

Read more

patanjali coronil medicine

కరోనా విరుగుడుకు పతంజలి ‘కరోనిల్’ విడుదల చేసిన బాబా రామ్ దేవ్..

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా కట్టడికి కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇటీవల ముంబాయికి చెందిన గ్లెన్ మార్క్ సంస్థ టాబ్లెట్ ను తయారు చేసింది. హైదరాబాద్ కు చెందిన హెటెరో సంస్థ కూడా ఇంజెక్షన్ ను …

Read more

CM Jagan

వచ్చే 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్

అధికారులకు సీఎం జగన్ ఆదేశం కోవిడ్‌ నివారణ తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ …

Read more

Covifor 100mg

గుడ్ న్యూస్ : కరోనా వైరస్ కు ఇంజెక్షన్ రెడీ..

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు హైదరాబాద్ కు చెందిన హెటిరో సంస్థ యాంటీ వైరస్ ఔషధం రెమ్ డెసివిర్ ను తయారు చేసింది. ఈ ఔషధాన్ని ‘కోవిఫర్’ ఇంజెక్షన్ ను విడుదల చేసినట్లు …

Read more

Quality Ration

ఏపీలో అక్టోబర్ 2 నుంచి నాణ్యమైన బియ్యం

ఏపీలో అక్టోబర్ 2 నుంచి నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గాంధీ జయంతి నుంచి లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని నేరుగా ఇళ్ల వద్దకే అందించనుంది. అయితే గతంలో సెప్టెంబర్ లోనే నాణ్యమైన బియ్యం సరఫారా చేయాలనుకుంది. కానీ కొన్ని …

Read more

corona virus medicine

కరోనా వైరస్ కు మార్కెట్లో మెడిసిన్..ఒక్కో టాబ్లెట్ ధర రూ.103

కరోనా వైరస్ చికిత్స కోసం ఫాబి ఫ్లూ బ్రాండ్ పేరుతో యాంటీ వైరస్ డ్రగ్ ఫావిపిరవిర్ ను లాంచ్ చేసినట్లు ముంబైకి చెందిన డ్రగ్ సంస్థ గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ శనివారం వెల్లడించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) నుంచి మార్కెటింగ్ …

Read more

AP SSC Exams

ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు..ఇంటర్ ఫెయిల్ అయిన వారందరూ పాస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019-20 విద్యాసంవత్సరానికి  జైలు 10 నుంచి 17 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసకుంటున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ …

Read more