corona baba

కరోనాను వదలని బాబాలు..!

ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తయారు చేసేందుకు యావత్ ప్రపంచం ప్రయత్నాలు చేస్తోంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అయినా ప్రజలు …

Read more

selfi in river

ప్రాణాల మీదకు తెచ్చిన సెల్పీ..!

సరదా కోసం చేసిన రిస్క్ వారి ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడారు. మధ్య ప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలోని ఆరుగురు యువతులు పెంచ్ నది తీరం వద్ద విహార యాత్రకు వెళ్లారు. వారిలో ఇద్దరు …

Read more

Arjun Ram Meghwal

ఈ పాపడ్ తిని కరోనాను జయించండి : కేంద్ర మంత్రి

ప్రపంచం మొత్తం కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తోంది. అయితే కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఆయన భాబీజీ పాపడ్ ను లాంచ్ చేశారు. ఆ సందర్భంలో ఆయన అన్న మాటల వీడియో సోషల్ మీడియాలో …

Read more

smart phone

పిల్లల ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవును అమ్మేశాడు..!

కరోనా వైరస్ కారణంగా స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దీంతో ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ క్లాసులు పేద, మధ్య తరగతి కుటుంబాల వారీకి భారంగా మారాయి. ఎందుకంటే ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ …

Read more

corona virus

మంటగలసిన మానవత్వం : రాత్రంతా వర్షంలో కూర్చోబెట్టారు..

కరోనా వైరస్ రావడంతో ప్రజల్లో మానవత్వాలు మంటగలుస్తున్నాయి. అందుకు అద్దం పట్టే సంఘటన తూర్పుగోదావరి జిల్లా కడియపు లంకలో జరిగింది. కడియపు లంకలో పనిచేస్తున్న ఏఎన్ఎం భర్తుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో బొమ్మూరు క్వారంటైన్ కు పంపించారు. అయితే …

Read more

Arogya Asara

డెలీవరీ కాగానే మహిళలకు రూ.5 వేలు..!

అంగన్‌ వాడీలను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.  స్కూళ్ల తరహాలోనే నాడు – నేడు కార్యక్రమాల ద్వారా 10 రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అంగన్‌వాడీలు నిర్వహిస్తున్న సేవలను రెండు రకాలుగా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలు, 36 నెలలోపు …

Read more

corona cases in india

దేశంలో కరోనా కల్లోలం..!

దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా 45,720 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. 24 గంటల్లో కరోనా వైరస్ తో 1129 మంది మరణించారు. దీంతో …

Read more

Ayodhya Ramalayam

ఆయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయం 

అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఆగస్టు 5న ప్రధాని మోడీ భూమి పూజ చేయనున్నారు. ఆలయం అసలు నమూనాను 1988లో 141 అడుగులుగా నిర్దేశించారు. కానీ దానిని 20 అడుగులు పెంచి నిర్మించాలని ఆర్కిటెక్ట్  మరియు ఆలయ …

Read more

murder

క్రికెట్ బ్యాట్ తో మర్మాంగాలపై కొట్టి భర్తను చంపిన భార్య..!

ఓ మహిళ తన భర్త మర్మాంగాలపై కొట్టి హత్య చేసింది. క్రికెట్ బ్యాట్ తోనూ, రోకలి తోనూ దారుణంగా చితకబాదింది. ఈ హత్యకు ఆమె తల్లి కూడా సహకరించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం పంచాయతీ నక్కపల్లిలో …

Read more

Devineni Uma

వైసీపీ నేతలే కరోనా వ్యాపకులు : దేవినేని ఉమ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చిలో నమోదైన ఐదు కరోనా కేసులు నేడు …

Read more