software engineer sharada

యువతకు ఆదర్శంగా నిలుస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారదా..!

ఈ కరోనా కాలంలో చాలా ఉద్యోగాలు పోయినట్లు మనం చాలా సార్లు పేపర్లలో చదివాం..టీవీల్లో చూశాం..కానీ ఉద్యోగం కోల్పోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏమాత్రం కుంగిపోలేదు. స్వశక్తితో కుటుంబాన్ని పోషిస్తూ..కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలిచింది. కూరగాయలు అమ్ముతున్నందుకు  ఏ …

Read more

PM Modi Mann ki Baat

కరోనా వైరస్ ముందు కంటే ప్రమాదకరం..జాగ్రత్తగా ఉండండి : మోడీ

కరోనా వైరస్ ముందు కంటే ప్రమాకరంగా ఉందని ప్రధాని మోడీ హెచ్చరించారు. ఆదివారం ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ ద్వారా తన సందేశాన్ని ప్రజలకు వినిపించారు. కోవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా ఇతర దేశాలతో పోలిస్తే రికవరీ రేటు ఎక్కువగా ఉందన్నారు. …

Read more

pragya singh thakur

‘కరోనా అంతానికి హనుమాన్ చాలీసా పఠించండి’

నిత్యం వివాదాల్లో ఉండే బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా పోరాడేందుకు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని తెలుసు. దీని వైరస్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ముమ్మర …

Read more

corona virus through ears

చెవుల్లో కూడా కరోనా..!

ప్రపంచంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు ముక్కు, నోరు, కండ్ల నుంచి కరోనా ప్రవేశిస్తుందని తెలుసు. కానీ తాజాగా చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందని హెడ్ …

Read more

chandra babu

సమాజం కోసం పనిచేద్దాం : చంద్రబాబు పిలుపు

వ్యాక్సిన్ వచ్చే దాకా కరోనా మహమ్మారి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ప్రజలను అప్రతమత్తం చేయాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచించారు. శనివారం ఆయన హెల్త్ స్పెషలిస్ట్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో …

Read more

Income Certificate

ఇక బియ్యం కార్డే.. ఇన్ కమ్ సర్టిఫికెట్..!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్ కమ్ సర్టిఫికెట్) కాలపరిమితి ఏడాది నుంచి నాలుగేళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే, బియ్యం కార్డుదారులకు ఇకపై ఇన్ కమ్ సర్టిఫికెట్ అవసరం లేదని, ఆ …

Read more

remdesivir

కోవిడ్ మరణాల నియంత్రణకు సీఎం జగన్ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలో కోవిడ్ మరణాల నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అత్యవసర మందులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రానికి చెందిన హెటిరో ఫార్మా తయారు చేస్తున్న రెమ్ డెసివిర్ డ్రగ్స్ ను ఆస్పత్రుల్లో …

Read more

PM Modi

27న సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజా ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 49 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా దాదాపుగా ఇదే రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇక ఈ మహమ్మారి కారణంగా …

Read more

skill colleges

అక్టోబర్ లో  స్కిల్ కాలేజీల ప్రారంభం : మంత్రి మేకపాటి

అక్టోబర్ లో ఐదు నైపుణ్య కళాశాలలను లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యమని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, …

Read more

Madhya Pradesh CM

మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా..కరోనా వచ్చిన తొలి సీఎం..!

కరోనా మహమ్మారి ఏ ఒక్కరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరికి సోకుతుంది. ఇప్పటికే పలువురు ప్రముఖ్యలుు కరోనా బారినపడగా..తాజాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన గత రెండు …

Read more