CM Jagan

కోవిడ్ పై నిర్లక్ష్యం వద్దు – సీఎం జగన్

కోవిడ్‌పై నిర్లక్ష్యం వద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించారు. మంగళవారం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో …

Read more

CM Jagan

వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైఎస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ పథకాలకు శ్రీకారం

అంగన్‌వాడీ కేంద్రాల పనితీరులో సమూల మార్పులు చేస్తూ బాలలు, గర్భిణీలు, బాలింతలకు అత్యంత మెరుగైన పౌష్టికాహారం అందించే వైయస్సార్‌ సంపూర్ణ పోషణ, వైయస్సార్‌ సంపూర్ణ పోషన్‌ ప్లస్‌ పథకాలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాల్లోని …

Read more

CM KCR

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..తెలంగాణలో వీఆర్వో వ్యవస్థ రద్దు..!

తెలంగాణలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వారి నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థాయిలో వీఆర్వోలు అవినీతికి కేంద్ర బిందువుగా మారారు. …

Read more

Unlock 4.0 guidelines in AP

ఏపీలో విద్యాలయాలకు అనుమతి..!

అన్ లాక్ 4.0 మార్గదర్శాకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 21 నుంచి 9, 10, ఇంటర్ విద్యార్థులు విద్యాలయాలకు వెళ్లేందుకు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే దీని కోసం విద్యార్థుల తల్లిదండ్రులు రాతపూర్వక అంగీకారం తప్పనిసరిగా ఇవ్వాలని స్పష్టం …

Read more

Corona patient raped

కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారం..!

కరోనా రోగిపై అంబులెన్స్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన కేరళలో శనివరం రాత్రి జరిగింది. వివరాల మేరకు కేరళలోని తిరువనంతపురానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పఠనమిట్ట ప్రాంతంలో 19 ఏళ్ల యువతికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ …

Read more

Antharvedi

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం..!

ఆంధ్రప్రదేేశ్ లోని తూర్పగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం దగ్థమైంది. శనివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ అగ్నప్రమాదంలో షెడ్డులో భద్రపరిచిన రథానికి …

Read more

ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్..!

ఇండియన్ రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్ అందించింది. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80 రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈనెల 10 నుంచి …

Read more

శానిటైజర్ ఎంత పని చేసిందో తెలుసా?

కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ శానిటైజర్లను విరివిగా వాడుతున్నారు. అయితే శానిటైజర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తునే ఉన్నారు. అలాంటి శానిటైజర్ ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ప్రమాదవశాత్తు శానిటైజర్ బాటిల్ పేలడంతో ఆమె శరీరం మొత్తం కాలి …

Read more

China

ఒక్క ఇంచు వదలం : చైనా

లద్దాఖ్ లో భారత్-చైనా ఉద్రిక్తల నేపథ్యంో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్ గీ తో మాస్కోలో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో చైనా శనివారం ఒక ప్రకటన చేసింది. తమ …

Read more

Narendra modi

ప్రధాని మోడీపై అసభ్యకర కామెంట్..వ్యక్తిపై దేశద్రోహం కేసు..!

సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీపై అసభ్యకర కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూపీ పోలీసుల కథనం ప్రకారం..ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫేస్ బుక్ లో …

Read more