ప్రయాణికులకు ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్..!

ఇండియన్ రైల్వే ప్రయాణికులు గుడ్ న్యూస్ అందించింది. అన్ లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80 రైళ్లను నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. సెప్టెంబర్ 12 నుంచి 80 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈనెల 10 నుంచి రిజర్వేషన్లు ప్రక్రియ ప్రారంభమవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ప్రకటించారు. 

ప్రత్యేక రైళ్ల వివరాలుClick Here

Leave a Comment