గో మూత్రంతో శానిటైజర్..!
త్వరలో గోమూత్రంతో తయారు చేసిన శానిటైజర్ మార్కెట్ లోకి రానుంది. గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన సహకార సంఘం ఆవు మూత్రంతో శానిటైజర్ ను తయారు చేసింది. ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ కి చెక్ పెట్టేందుకు దీనిని …
త్వరలో గోమూత్రంతో తయారు చేసిన శానిటైజర్ మార్కెట్ లోకి రానుంది. గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన సహకార సంఘం ఆవు మూత్రంతో శానిటైజర్ ను తయారు చేసింది. ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ కి చెక్ పెట్టేందుకు దీనిని …
టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు తన చన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. ఎవరైనా ఆయన గురించి మాట్లాడినా, బయటకు చెప్పినా ఆయన దగ్గర …
భారత వాయుసేనలోకి ఐదు రఫెల్ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. హర్యానాాలోని అంబాల ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ ఫోర్స్ లోకి ఈ రఫెల్ విమానాలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ, భారత రక్షణ మంత్రి …
టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులేవీ మరిచిపోయేది లేదని, వడ్డీతో సహా చెల్లించి తీరుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. బుధవారం మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ …
మధ్యప్రదేశ్ లోని సెహూర్ లో ఓ జంట ఎనిమిది సంవత్సరాలుగా భార్యాభర్తలుగా కలిసి జీవించేవారు. 2012లో ఇద్దరూ ఇష్టపడి పెళ్లిచేసుకున్నారు. పెళ్లయిన రెండేళ్లకు ఒక పిల్లాడిని దత్తత తీసుకున్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ఆనందంతో సాగుతున్న వారి వైవాహిక జీవితంలో గతనెల ఆగస్టు …
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు చిన్నపిల్లలను, పండు ముసలి వాళ్లును కూడా వదలడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ యువకుడు 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నజఫ్ నగర్ లోని చావ్లా ప్రాంతంలో సోమవారం …
ప్రమాదవశాత్తు బావిలో పడిన ఆవుదూడను కాపాడబోయి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లా రాజా మొహల్లాలో జరిగింది. రాజా మొహల్లాలో ఓ పాడుబడ్డ బావి ఉంది. అందులో స్థానికులు చెత్త వేసేవారు. ఆ బావిలో …
సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం రాత్రి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని మధురానగర్లో తన నివాసంలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రావణి …
ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ మరో బాంబు పేల్చారు. ప్రపంచ తరువాతి మహమ్మారికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా మహమ్మారి చివరి మహమ్మారి కాదని స్పష్టం చేశారు. …
వైసీపీ వచ్చాక దేవాలయాలపై దాడులు పెరగడం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడామని, ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు …