రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు? : చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాలపై దాడులు నిత్యకృత్యంగా మారాయన్నారు. బుధవారం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం …