విషాదం : బిస్కెట్లు తిని చిన్నారి మృతి
కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. బిస్కెట్లు తిని ఒక చిన్నారి మరణించాడు. మరో ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలోని ఓ దుకాణంలో హుస్సేన్ బాష(6), హుస్సేన్ …