Kurnool

విషాదం : బిస్కెట్లు తిని చిన్నారి మృతి

కర్నూలు జిల్లాలో విషాదం జరిగింది. బిస్కెట్లు తిని ఒక చిన్నారి మరణించాడు. మరో ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా చింతకొమ్ముదిన్నె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల మేరకు గ్రామంలోని ఓ దుకాణంలో హుస్సేన్ బాష(6), హుస్సేన్ …

Read more

wire bridge

రైతులే వైరు వంతెనను నిర్మించుకున్నారు…!

పొలం పనులు చేసుకోవాలంటే కాలువ దాటాలి. కానీ రెండెళ్ల క్రితం ఆ  కాలువపై వంతెన కూలిపోయింది. దీంతో రైతులకు సాగు భారంగా మారింది. పాలకులు గానీ, అధికారులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రైతులంతా ఏకమై వారే కాలువపై వంతెనను నిర్మించుకున్నారు. …

Read more

Lee meng yean

కరోనా వైరస్ ను ల్యాబ్ లో తయారు చేశారు..ఆధారాలు ఉన్నాయి : వైరాలజిస్ట్

చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతం చేసింది.. ప్రపంచ దేశాల ఆర్థిక మూలాలపై దెబ్బతీసింది. చైనానే కరోనా వైరస్ ను తయారు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. కాగా, డొనాల్డ్ ట్రంప్ …

Read more

Amrapali IAS

పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా ఐఏఎస్ అమ్రపాలి..!

తెలంగాణ ఐఏఎస్ అధికారిణి అమ్రపాలికి కీలక పదవి దక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయంలో డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ పీఎంవో ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్ 27 వరకు ఆమె విధులు నిర్వర్తిస్తారు. అమ్రపాలితో పాటు మధ్యప్రదేశ్ కేడర్ కు …

Read more

Langi Bhayan

నీళ్ల కోసం 30 ఏళ్లుగా.. 3 కిలోమీటర్ల కాలువ తవ్వాడు..!

పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. 22 ఏళ్లపాటు ఒంటరిగా శ్రమించి తన గ్రామానికి రోడ్డు మార్గాన్ని సృష్టించిన మౌంటెన్ మ్యాన్ దశరథ్ మాంజీ గురించి అందరికీ తెలిసిందే..ప్రభుత్వం, అధికారుల వల్ల సాధ్యం కాని పనిని పట్టుదలతో 22 ఏళ్ల పాటు …

Read more

Trains

తెలుగు రాష్ట్రాల్లో నడిచే రైళ్లు ఇవే…

లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లను, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. నేటి నుంచి మరో 80 …

Read more

LPG GAS

ఏపీలో వంట గ్యాస ధరలు భారీగా పెంపు..!

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ పై వ్యాట్ ను పెంచింది. ఇప్పటి వరకు 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 24.5 శాతానికి పెంచుతున్నట్లు నిర్ణయించింది. కరోనా వైరస్ కారణంగా ఏపీ …

Read more

Monkey

కొత్త జంటకు ఆంజనేయస్వామి ఆశీర్వాదం..!

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల నరసింహస్వామి ఆలయంలో ఓ విచిత్ర సంఘటన శుక్రవారం జరిగింది. బంధు, మిత్రులు, సన్నిహితుల మధ్య ఓ వివాహ తంతు జరుగుతోంది. వధూవరులు ఇద్దరు ఒకరికొకరు తలంబ్రాలు పోసుకుంటున్నారు. ఇంతలో ఓ కోతి …

Read more

wife statue

అనుక్షణం నీ జ్ఞాపకం .. భార్యకు విగ్రహం..!

భార్య చనిపోయినా తన ప్రేమను మాత్రం మరిచిపోయలేకపోయాడు. దీంతో భార్య జ్ఞాపకార్థంగా ఆమె విగ్రహాన్ని తయారు చేయించాడు తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి. తమిళనాడులోని మధురైకి చెందిన సేతారామన్ భార్య పిచ్చై మణియమ్మాల్ నెల క్రితం అనారోగ్యంతో మరణించింది. 48 ఏళ్లుగా …

Read more

Antharvedi

 సీబీఐకి అంతర్వేది రథం దగ్ధం కేసు..!

 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్వేది రథం దగ్ధం కేసు అతలాకుతలం చేస్తున్నది. వివిధ హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు రథం దగ్ధం కేసు విషయంలో సీరియస్ కావడం, ఛలో అంతర్వేది కార్యక్రమాన్ని తలపెట్టిన వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఒక్కరిసారిగా ఉద్రిక్తకరంగా …

Read more