యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..సీబీఐకి హత్రాస్ కేసు..!
యూపీలోని హత్రాస్ లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం కేసు విషయంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి అప్పగించింది. ఈ కేసును విచారాణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అంతకుముందు యూపీ …