రోడ్డు ప్రమాదంలో కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్..!
జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో వార్షిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైబరాబాద్ పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ …