మధ్యప్రదేశ్ లో దారుణం.. 13 ఏళ్ల బాలికపై 9 మంది అత్యాచారం..!
13 ఏళ్ల బాలికను మూడు సార్లు కిడ్నాప్ చేసి.. 9 మంది వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు జనవరి 4న మార్కెట్ కు వెళ్లిన బాలికను …