petrole rates

స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు..!

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోలు, డీజిల్ ధరల్లో స్వల్ప తగ్గింపు మాత్రమే ఉంది. గురువారానికి  సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలు కింది విధంగా ఉన్నాయి.  ధరలు : …

Read more

gold

పెరిగిన బంగారం ధర..!

దేశంలో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బుధవారం పలు పట్టణాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర  రూ.1200 పెరిగి రూ.44,000 దాటిపోయింది. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరగడం, రూపాయి విలువ పడిపోవడం దీనికి ప్రధానక కారణంగా చెప్పొచ్చు. 24 క్యారెట్టల 10 …

Read more

naga babu

చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తున్నారన్న వార్త అవాస్తవం 

అన్నయ్యకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు   జనసేన పి.ఎ.సి. సభ్యులు నాగబాబు  ఒక రాజకీయ పార్టీ అన్నయ్య చిరంజీవికి రాజ్యసభ సీటు ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో  ఏ మాత్రం నిజం లేదని జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ …

Read more

cm ys jagan

ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.  అమరావతిలో భూఅక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్‌కు …

Read more

ap govt

విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్  కార్యాలయం

అమరావతి: విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా నిర్ణయించాక ఆ దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ …

Read more

gslv

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-10 ప్రయోగం వాయిదా

శ్రీహరికోట : సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)  రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు నింగిలోకి ఎగరాల్సిన జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-10 ను వాయిదా వేస్తున్నట్లు ఇస్రో అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాలతో ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నట్లు …

Read more

deputy cm pushpa

గిరిజనుల సంక్షేమానికి లక్ష ఎకరాల అటవీ  భూములు

సమీక్షా సమావేశంలో డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి , అటవీశాఖ మంత్రి బాలినేనిశ్రీనివాసరెడ్డి అమరావతి : రాష్ట్రంలోని అర్హులైన గిరిజనులందరికీ లక్ష ఎకరాల భూములను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటి సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. సచివాలయంలోని 5వ బ్లాక్ …

Read more

anilkumar yadav

భూగర్భ జలాల పరిరక్షణ కోసం ‘ప్రత్యేక యాప్‘ 

 రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాల పరిరక్షణ కోసం పలు ప్రాజెక్టుల నిర్మాణ పనులు, వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలన చేసేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించినట్లు రాష్ట్ర జలవనరుల …

Read more

ap govt

అర్ధరాత్రి 11 రహస్య జీవోలు విడుదల..

ఏపీ ప్రభుత్వం గత అర్ధరాత్రి పది నిమిషాల వ్యవధిలో 11 రహస్య జీవోలను విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించకుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి పది జీవోలను, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి ఒక జీవోను విడుదల చేసింది. 50 శాతం …

Read more

prabhas

‘మిర్చి’ కాంబినేషన్ మళ్లీ రిపీట్..!

కొరటాల శివ, ప్రభాస్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. ప్రస్తుతం కొరటాల శివ ఫుల్ బిజీగా ఉన్నారు. చిరంజీవితో సందేశాత్తమక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో సినిమా తీస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ ఆయన చరణ్ కి …

Read more