బన్నీ సాంగ్ వైరల్..
అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత భారీ విజయన్ని అంకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట కావడానికి ప్రధాన కారణం సాంగ్స్ అని చెప్పొచ్చు. కాగా …
అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురంలో సినిమా ఎంత భారీ విజయన్ని అంకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్ కూడా ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా హిట కావడానికి ప్రధాన కారణం సాంగ్స్ అని చెప్పొచ్చు. కాగా …
సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో చిరంజీవి సినిమాలో నిటించనున్నాడు. ఈ విషయంపై క్లారిటీ వస్తే ఈ సినిమా మహేష్ కెరియర్లో 27వ సినిమా అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత పరశురాంతో సినిమా ఉండనుంది. అయితే ఇటీవల వంశీ పైడిపల్లితో …
ఢిల్లీ అల్లర్లో బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడి హత్య దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో దుండగులు ముస్లిం అనే కారణంతో బీజేపీ నాయకుడినీ వదల్లేదు. నోయిదా సెక్టార్-5కు చెందిన మొహసిన్ అలీ(23) ..బీజేపీ నాయకుడు. ఓ పనిమీద సోనియా విహార్ …
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడి ఎన్నికల సమయంలో ఓటేస్తున్న వారందరూ ఈ దేశ పౌరులేనని, అటువంటి వారు తిరిగి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి …
మెగాపవర్ స్టార్ రామచరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం వర్కింగ్ టైటిల్ చుట్టూ నెలకొన్న ఉత్కంఠకు చిత్ర రూపకర్తలు త్వరలోనే తెరదించనున్నారు. …
కరోనాపై పోస్టర్ విడుదల విజయవాడ : కరోనా వైరస్పై(కోవిడ్ 19) అవగాహన కల్పిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మంగళవారం పోస్టర్ను విడుదల చేసింది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ, ఏపీలోని తిరుపతిలో వ్యాధి నిర్దారణ కేంద్రం ఉందని, కరోనా వైరస్ ఇప్పటి …
ది హేగ్ లోని అంతర్జాతీయ కోర్టులో పిటిషన్ వేసిన అమెరికా ఎన్నారైలు పిటిషన్ కు వారంలోగా సీరియల్ నెంబర్ కేటాయించనున్న అంతర్జాతీయ కోర్టు త్వరలోనే విచారణ ప్రారంభం ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ది హేగ్ నగరంలోని …
తక్షణం అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల …
ఇంటర్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ అమరావతి : ఏపీలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు అరగంట ముందే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని …
అమరావతి: ఏపీ టూరిజం వెబ్ సైట్ ను పర్యాటక మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, ఆ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎండీ ప్రవీణ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. సచివాలయం లోని తన ఛాంబర్ లో పర్యాటకంతో పాటు, …