మిధానిలో 182 అప్రెంటీస్ పోస్టులు
మిధాలో 182 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు -14 మెటలర్జీ – 04 మెకానికల్ – 04 ఎలక్ట్రికల్ – 04 ఇన్ స్ట్రుమెంటేషనల్ – 01 సివిల్ – …
మిధాలో 182 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతోంది. వివరాలు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు -14 మెటలర్జీ – 04 మెకానికల్ – 04 ఎలక్ట్రికల్ – 04 ఇన్ స్ట్రుమెంటేషనల్ – 01 సివిల్ – …
ఓఎన్జీసీలో జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – 02 అర్హత – ఎంబీబీఎస్ ఉత్తీర్ణత దరఖాస్తు విధానం – ఆన్ లైన్ ఇంటర్వ్యూ తేదీ …
పీఎఫ్ వడ్డీ రేటు కోత ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో) ప్రావిడెండ్ ఫండ్ (పీఎఫ్) డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2020 ఆర్థిక సంవత్సరంలో 8.50 శాతానికి (15 …
పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి వరుసగా సినిమాలు చేసేందుకు ఒప్పుకుంటున్నారు. ఇప్పిటికే వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల వకీల్ సాబ్ సినిమా …
అమరావతి : తెలుగుదేశం పార్టీ బీసీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ వల్లే బీసీ రాజకీయ సాధికారత సాధ్యమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో …
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ ఈసెట్ షెడ్యూల్ విడుదలైంది. అనంతపురం జేఎన్టీయూలో ఏపీ ఈసెట్ ఛైర్మన్, వీసీ శ్రీనివాసకుమార్, కన్వీనర్ డా. భానుమూర్తిలు ఈసెట్ పరీక్ష వివరాలు, తేదీని ప్రకటించారు. ఈ సారి ఈసెట్లో వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేసిన వారు కూడా …
అమరావతి : విధి నిర్వహణలో ఎక్సైజ్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి ఎస్ జగన్ మోహన్రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన గురువారం ఎన్ఫోర్స్మెంట్, ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, …
గుంటూరు : తన పాలనపై సీఎం జగన్ మోహన్ రెడ్డికే నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్దానిక సంస్థల ఎన్నికలకు అందరు సిద్దం కావాలన్నారు. జనసేన పొత్తు తో కలసి …
మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాప్ తో అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ఆ యాప్ ఆపదలో ఉన్న అమ్మాయిలు, మహిళలకు అండగా ఉంటూ వారిని సురక్షితంగా ఇళ్లకు చేరుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దిశ యాప్ ఓ …
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం స్పందన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. స్పందన అనేది సామాన్య ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఈ వేదిక ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ సమస్య గురించి సంబంధిత శాఖకు పంపవచ్చు. …