బెంగాల్ లో నివసించే బంగ్లాదేశీయులందరూ భారత పౌరులే..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో స్థిరపడి ఎన్నికల సమయంలో ఓటేస్తున్న వారందరూ ఈ దేశ పౌరులేనని, అటువంటి వారు తిరిగి పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి …