విశాఖలో విషవాయు విషాదం
పలువురు మృతి వేలాది మంది అస్వస్థత.. విశాఖ లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోనిఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 8 మంది మరణించగా రెండువేల మందికిపైగా అవస్వస్థతకు గురయ్యారు. గురువారం తెల్లవారు జామున పరిశ్రమ నుంచి …