LG Polymers

విశాఖలో విషవాయు విషాదం

పలువురు మృతి వేలాది మంది అస్వస్థత.. విశాఖ లోని గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలోనిఎల్ జీ పాలిమర్స్ పరిశ్రమలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో 8 మంది మరణించగా రెండువేల మందికిపైగా అవస్వస్థతకు గురయ్యారు.  గురువారం తెల్లవారు జామున పరిశ్రమ నుంచి …

Read more

indian govt schemes

కేంద్ర ప్రభుత్వ మనకు అందించే పథకాల గురించి మీకు తెలుసా? 

కేంద్ర ప్రభుత్వం మనకు అందించే పథకాల గురించి చాలా మందికి తెలియదు. అసలు ఎన్ని పథకాలు అందిస్తుంది..ఆ పథకాలు ఎంటి అనే విషయాలు ఎవరికీ తెలియవు. భారత ప్రభుత్వం అన్ని స్థాయిల వారి కోసం సంక్షేమ పథకాలను ప్రకటించింది. ఈ పథకాలు …

Read more

ap govt

ఏపీలో కొత్తగా 13 మంది జేసీలు

రాష్ట్రంలో పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు 13 మంది కొత్త జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు బుధవారం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో జిల్లాలకు ముగ్గురు జేసీలు ఉండబోతున్నారు. కాగా ఇప్పటికీ …

Read more

lemon drink

ఈ సింపుల్ డ్రింక్ తో మీ నిద్రలేమికి చెక్ పెట్టండి..

మీరు ఎంత ప్రయత్నించినా రాత్రి నిద్ర పట్టడం లేదా? మంచి నిద్ర కోసం చేయని ప్రయత్నాలు లేవా? అయితే మీరు ఈ చిన్న చిట్కాతో పాటిస్తే మీకు వెంటనే మంచి నిద్ర పట్టుతుంది. నిద్ర లేమికి అనేక కారణాలు ఉన్నాయి. ఒత్తిడి, …

Read more

ap govt

ఏపీ ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్ష తేదీలు ఖరారు

లాక్ డౌన్ నేపథ్యంలో వాయిదా పడ్డ ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. తాజాగా ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. లాక్ డౌన్ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఎంసెట్, …

Read more

fishermen

మత్స్యకార భరోసాను ప్రారంభించిన సీఎం జగన్

కరోనాతో పోరాడుతున్న సమయంలో కూడా, ఇన్ని కష్టాలు ఉన్నా సరే.. తమకున్న కష్టాల కన్నా మత్స్యకారుల కష్టాలు పెద్దవి అని భావించి ఇవాళ మత్స్యకార భరోసాను మరోసారి ఇస్తున్నామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.  బుధవారం క్యాంపు కార్యాలయంలో మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని …

Read more

cm jagan

విదేశాల నుంచి వచ్చే వారికి ఆ మూడు ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్

విదేశాల నుంచి మరియు వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 1.5 లక్షల మంది వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చే వారు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులకు చేరుకుంటారని వెల్లడించారు. కోవిడ్-19 నివారణ చర్యలపై సీఎం …

Read more

PM - Kisan Scheme

PM-Kisan లో సులభంగా ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి..

Pradhan Mantri Kisan Samman Nidhi Yojana ను PM – Kisan  అని కూడా పిలుస్తారు.  ఇది దేశంలోని రైతులకు ప్రయోజనం చేకూర్చే ఒక పథకం. PM Kisan  పథకం కింద దేశంలోని ప్రతి రైతుకు మొత్తం రూ. 6 …

Read more

covid 19

ఏపీలో కొత్తగా 60 కరోనా కేసులు

గడచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 60 కోరనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1777 కు చేరింది. ఇప్పటి వరకు 36 మంది మరణించారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు 1012 …

Read more

ap govt

జూన్ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం

జూన్‌ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బేకేలు) ప్రారంభమవుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో రైతు భరోసా కేంద్రాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యే …

Read more