ఎవరైనా మిగిలితే మళ్లీ అవకాశం : సీఎం జగన్
పేదలందరికీ జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఇళ్ల పట్టల పంపిణీ పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 …