CM Jagammohan Reddy

ఎవరైనా మిగిలితే మళ్లీ అవకాశం : సీఎం జగన్

పేదలందరికీ జులై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం జగన్ ఇళ్ల పట్టల పంపిణీ పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 27 …

Read more

cm jagan

 రేట్లు షాక్ కొట్టించేలా ఉండాలి : సీఎం జగన్

మద్యం నియంత్రించేందుకు ధరలు 75 శాతం పెంచామని సీఎం జగన్ స్పష్టం చేశారు. కోవిడ్-19 నివారణ చర్యలపై చేపట్టిన సమీక్షలో మద్యం ధరలపై సీఎం జగన్ సమావేశంలో చర్చించారు. లిక్కర్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతోంది అన్న విషయాన్ని టీవీ …

Read more

cm jagan

ఎంత చేసినా..కరోనా తగ్గదు..కలిసి జీవించాల్సిందే 

కోవిడ్ – 19 టెస్టుల్లో దేశంలో నెంబర్ వన్ ఏపీ  మరణాల రేటు 2 శాతం లోపే.. సీఎం జగన్ కోవిడ్-19 టెస్టుల పరంగా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు. మంగళవారం కోవిడ్-19 నివారణ చర్యలపై …

Read more

alcohol

మందు బాబుకు ఏపీ ప్రభుత్వం షాక్

మద్యం ధరలు 50 శాతం పెంపు మందు బాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో సారి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం నియంత్రణకు ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలు తీసుకుంది. మంగళవారం నుంచి మద్యం ధరలను మరోె 50 శాతం పెంచుతూ నిర్ణయం …

Read more

corona virus

Indiaలో ఒకే రోజు 195 మరణాలు

India లో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారత్ లో గడచిన 24 గంటల్లో 3,900 కొత్త కేసులు నమోదు కాగా, 195 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం 46,433 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం వైద్య …

Read more

covid-19

ఏపీలో 1717కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కరోనా కేసులు వణుకుపట్టిస్తున్నాయి. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతునే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 67 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1717కు చేరింది. ఇందులో గుజరాత్ నుంచి వారికి 14 పాజిటివ్ …

Read more

sub registrar

ఏపీలో నేటి నుంచి భూముల రిజిస్ట్రేషన్ కు అనుమతి

 కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్ డౌన్ కారణంగా ఏపీలో మూతపడిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సడలింపుల్లో భాగంగా నేటి నుంచి తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మద్యం దుకాణాలను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రెడ్ …

Read more

Army Chief

పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెబుతాం..

ఉగ్రవాద చర్యలకు మరియు కాల్పుల విరమణ ఉల్లంఘలకు పాల్పడినందుకు భారత సైన్యం దీటుగా బదులిస్తుందని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే పాకిస్తాన్ ను హెచ్చరించారు. హంద్వారాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలర్పించిన సిబ్బంది పట్ల భారత జాతి గర్విస్తోందని నరవాణే …

Read more

manuu

మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోగలరు.  వివరాలు.. ప్రొఫెసర్ పోస్టులు – 10 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు – …

Read more

migrant workers

లాక్ డౌన్ ఎఫెక్ట్ : సూరత్ లో అల్లర్లు

గుజరాత్ లోని సూరత్ లో సోమవారం అల్లర్లు చెలరేగాయి. వేతనాలు లేక, తిండి లేక అవస్థలు పడుతున్న కార్మికులు ఆందోళనకు దిగారు. వారిని నియంత్రించేందుకు ప్రయత్నం చేస్తున్న పోలీసులపై దాడికి దిగారు.  సూరత్ లోని వివిధ ప్రరిశ్రమల్లో వేలాది వలస కార్మికులు …

Read more