corona virus

ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137కు చేరింది. ఇప్పటి వరకు 47 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స …

Read more

link aadhar with mobile number

ఆధార్ ని మొబైల్ నెంబర్ కి లింక్ ఎలా చేసుకోవాలి ?

ప్రజల సౌలభ్యం కోసం ప్రభుత్వం కొన్నిసార్లు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. మనిషి నిజ జీవితంలో విడదీయరాని సంబంధం ఉన్నప్పటికీ Aadhar Number ‌ను Mobile Number ‌తో అనుసంధానించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పనికిరాని కార్యకలాపాలకు తప్పుడు కనెక్షన్‌తో కొంతమంది …

Read more

PM MODI

కొత్త నిబంధనలతో లాక్ డౌన్ – 4..

21వ శతాబ్దం భారత్ దే.. ప్రధాని నరేంద్ర మోడీ రూ.20లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటన దేశవ్యాప్తంగా మే 17న Lockdown ముగిస్తుందున PM Narendra Modi జాతిని ఉద్దేశించి మరోసారి ప్రసంగించారు. లాక్ డౌన్ 4 కొత్త నిబంధనలతో పూర్తి …

Read more

vid med App

‘బీజేపీ విడ్మెడ్’ యాప్ ప్రారంభించిన కన్నా.. 

రాష్ట్ర డాక్టర్స్ సెల్ ఆధ్వర్యంలో తయారు చేసిన ‘విడ్మెడ్ యాప్’ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ లో ఆస్పత్రులు మరియు వైద్యులు వ్యక్తిగతంగా ఓపీ సేవలను అందించడం లేదు. బయటకు వెళ్లి వైద్య …

Read more

poco f2 pro

Poco F2 Pro లాంచ్..

Poco F2 Pro మంగళవారం లాంచ్ అయింది. భారతదేశంలో మాత్రం Poco F2 Pro లాంచ్ గురించి పోకో ఎలాంటి వివరాలను చెప్పలేదు. అయితే కొన్ని యూరోపియన్ మార్కెట్లలో దీనిని ప్రారంభిస్తున్నారు. త్వరలోనే ఇది భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.  …

Read more

cm jagan

ysr pension

వృద్ధాప్యంలో ఎవరూ కూడా తమ కనీస జీవనావసరాల నిమిత్తం ఇతరులపై ఆధారపడకుండా నెలనెలా పింఛను రూపంలో కొంత మొత్తాన్ని పొంది గౌరవంగా జీవించాలనే ఉద్దేశ్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పథకం అటల్ పెన్షన్ యోజన.  ఈ పథకం జూన్ 1, …

Read more

ashoke babu

చౌకబారు రాజకీయాలు మానుకోండి..

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పాలన ఎలా చేయాలో వైసీపీ నేతలు చంద్రబాబును చూసి నేర్చుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు విమర్శించారు. చంద్రబాబుపై విమర్శలు చేసినంత మాత్రానా ఆయన స్థాయి తగ్గదని, వైసీపీ నేతలు చౌకబారు రాజకీయాలు మానుకోవాలని తెలిపారు. …

Read more

cm jagan

కరోనా పట్ల భయాన్ని తొలగించాలి : సీఎం జగన్

కరోనా పట్ల తీవ్ర భయాందోళలను తొలగించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపడం సరికాదన్నారు. మంగళవారం కోవిడ్-19 నివారణ చర్యలపై అధికారులు, మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ …

Read more

sukanya samridhi yojana

సుకన్య సమృద్ధి యోజన..మీ అమ్మాయి భవిష్యత్తుకు భరోసా..

 Sukanya Samriddhi Yojana అనేది మీ కుటుంబంలోని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉత్తమ పెట్టుబడి పథకం. ఈ పథకం ఆడపిల్లల భవిష్యత్ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో సెక్షన్ 80 కింద ఆదాయపు పన్ను ప్రయోజనానాలను …

Read more

corona virus

ఏపీలో కొత్తగా 33 కరోనా కేసులు..దేశంలో 70వేలు దాటిన కేసులు

రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2051కు చేరింది. ఇప్పటి వరకు 46 మంది మరణించారు. 1056 మంది డిశ్చార్జ్ అయ్యారు. …

Read more