nirmala seetaraman

ఒకే దేశం..ఒకే రేషన్ కార్డు : నిర్మలా సీతారామన్

ప్రధాన మంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలో భాగంగా రెండో దశ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. ఇందులో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా యూనివర్సల్ రేషన్ కార్డు …

Read more

SSC Exams

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ఈమేరకు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను గురువారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా …

Read more

kisan credit card

కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ : రైతులు బ్యాంకు రుణాలు పొందడం ఎలా?

అన్నదాతల సంక్షమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వాటిలో చాలా మంది రైతులకు ఆ పథకాల గురించి కూడా తెలీదు. చాలా మంది రైతులు తమ పంటల కోసం బయట అధిక వడ్డీలకు డబ్బులు వడ్డీలు తెచ్చి …

Read more

corona virus

ఏపీలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుమొహం పడుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100కు చేరింది. ఇప్పటి వరకు 48 మంది మరణించారు. 1192 మంది కరోనా …

Read more

vijay malya

కేసు క్లోజ్ చేయండి : విజయ్ మాల్యా

తాను చెల్లించాల్సిన 100 శాతం రుణాలను తిరిగి చెల్లిస్తానన్న తన ప్రతిపాదనను అంగీకరించాలని, తనపై కేసును మూసివేయాలని విజయ్ మాల్యా ప్రభుత్వాన్ని కోరారు. వేల కోట్ల రూపాయల రుణాలను ఎగవేసి లండన్ పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యా కేంద్ర ప్రభుత్వం …

Read more

covid-19

కరోనా వైరస్ ఎప్పటికీ పోదు : WHO హెచ్చరిక

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) కరోనా వైరస్ పై సంచలన హెచ్చరిక చేసింది. కరోనా వైరస్ ఎప్పటికీ పోదని, వైరస్ తో కలిసి …

Read more

prakasam sp

మానవత్వం చాటిన ప్రకాశం జిల్లా పోలీసులు

కష్టకాలంలో ఉన్న ఒక కానిస్టేబుల్ కు ఆపన్న హస్తం అందించారు ప్రకాశం జిల్లా పోలీసులు. తమ సహచరుడిని కష్ట సమయంలో ఆదుకున్నారు.  ప్రకాశంజిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలోని టూ టౌన్ పోలీస్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్న కె. అంకయ్య …

Read more

cm jagan

టెలీమెడిసిన్ కోసం కొత్త బైకులు : సీఎం జగన్

టెలీమెడిసిన్ కోసం కొత్త బైకులు కొనుగోలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ -19 నివారణ చర్యలపై బుధవారం సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. 108 సర్వీసుల కోసం కొత్తగా కొనుగోలు చేసిన 1060 వాహనాలను జూలై 1న ప్రారంభించాలని నిర్ణయం …

Read more

nirmala seetaraman

ఎంఎస్ఎంఈలకు రూ.3లక్షల కోట్ల భారీ ప్యాకేజీ..

భారతదేశం స్వయం సమృద్ధిగా ఎదగడానికి ప్రధాని మోడీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ వివరాలను ఆర్థిక మంత్రి వెల్లడించారు. అందరు మంత్రలతో చర్చించాకే ఈ …

Read more

PM Mudra Yojana

ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా పొందండి రూ.50 వేల నుంచి రూ.10 లక్షలు రుణం..

మీరు ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించారా? మీ వద్ద వ్యాపార నిర్వహణకు సరిపడ నిధులు లేవా? అయితే దీని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. కరోనా …

Read more