ఒకే దేశం..ఒకే రేషన్ కార్డు : నిర్మలా సీతారామన్
ప్రధాన మంత్రి ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలో భాగంగా రెండో దశ ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. ఇందులో వ్యవసాయం, వలస కూలీల సంక్షేమానికి పెద్దపీట వేశారు. దేశవ్యాప్తంగా యూనివర్సల్ రేషన్ కార్డు …