మరో సారీ వీడియో కాన్ఫరెన్స్..
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల సీఎంలతో సమావేశం కానున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు ప్రధాని మోడీ సీఎంలతో సమావేశాల్లో …